దిలావర్పూర్ ప్రజల విజయం..ఇథనాల్ పరిశ్రమకు బ్రేక్
తెలంగాణ నిర్మల్ జిల్లాలోని దివావర్పూర్ ప్రజలు విజయం సాధించారు. అక్కడ ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు గ్రామస్థులు. వారికి విజయం లభించింది.
Read Moreతెలంగాణ నిర్మల్ జిల్లాలోని దివావర్పూర్ ప్రజలు విజయం సాధించారు. అక్కడ ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు గ్రామస్థులు. వారికి విజయం లభించింది.
Read Moreతెలంగాణలో నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూ అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం
Read Moreహైదరాబాద్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పాలిథిన్ సంచులు తయారు చేసే ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న సాయంత్రం మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో నేటికీ
Read Moreహైదరాబాద్లోని జీడిమెట్ల వద్ద ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ మూడవ అంతస్థులో ప్లాస్టిక్ పరిశ్రమ ఉంది. దీనికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు
Read Moreతెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఫైరయ్యారు. “మా నాన్న తర్వాత నేను ఎక్కువగా నమ్మింది మీ నాన్న కేసీఆర్నే. కానీ తడిగుడ్డలతో
Read Moreసీఎం అయ్యాక కూడా మాపై ఎందుకింత ఫ్రస్ట్రేషన్, కేసిఆర్ ఏం తప్పు చేసిండు…అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు. ఆదానితో సీఎం రేవంత్
Read Moreతెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వమే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి 3 రోజులలో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి ఉత్తమ్
Read Moreపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
Read Moreదేశవ్యాప్తంగా టాప్ 25 ధనిక జిల్లాలలో తెలంగాణ జిల్లాలకు చోటు చిక్కింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ. 11.46 లక్షలతో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది.
Read Moreతెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు మోసపోవద్దని, కొన్ని రకాల మెసేజ్లను నమ్మవద్దని హెచ్చరించింది. పీఎం కిసాన్ యోజన, పీఎం ఆవాస్ యోజన పేరుతో వచ్చే నకిలీ
Read More