వందేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా భానుడి భగభగలు
ఈ ఏడాది శివరాత్రి కంటే ముందే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ మార్చి నుండి మూడు నెలలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
Read Moreఈ ఏడాది శివరాత్రి కంటే ముందే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ మార్చి నుండి మూడు నెలలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
Read Moreతెలంగాణ రాష్ట్రానికి మరో ఎయిర్ పోర్ట్ శాంక్షన్ అయ్యింది. వరంగల్లోని మామూనూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమాచారంపై మంత్రి కోమటి
Read Moreహైదరాబాద్ షాద్ నగర్ సమీపంలోని విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో
Read Moreశ్రీశైలం SLBC టన్నెల్ ప్రాజెక్టు కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు ప్రమాద ఘటనతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టన్నెల్ ప్రాజెక్టు పని కోసం
Read Moreశ్రీశైలం వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో టన్నెల్ వద్ద రెస్క్యూ చర్యలు మరింత కష్టంగా మారాయి. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పరిస్థితి దారుణంగా మారింది.
Read Moreశ్రీశైల ఎడమగట్టు కాలువ సొరంగంలో 8 మంది చిక్కుకుని 3 రోజులవుతున్నా వారి జాడ కానరావడం లేదు. రెస్క్యూ టీమ్ శతవిధాల ప్రయత్నిస్తున్నా, కిలోమీటర్ల మేర బురద,
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యేక విమానంలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు హుటాహుటిన సందర్శించారు.
Read Moreతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నారాయణపేటలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుందని, రాష్ట్రానికి
Read Moreగజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఫేస్ బుక్,ఎక్స్,ఇన్ స్టాగ్రామ్ సహా అన్నీ మాధ్యమాల్లో
Read Moreస్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవానికి తావు లేదని, నోటాను కూడా ఉంచి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ
Read More