Politics

Home Page SliderNationalNews AlertPolitics

రాహుల్ గాంధీకి సావర్కర్ కేసులో ఊరట

కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో ఊరట లభించింది. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువునష్టం కేసులో రాహుల్‌కు పుణె కోర్టు

Read More
Home Page SliderNewsPoliticstelangana,

ఒక రాష్ట్రం- ఒక రేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్రం- ఒక రేషన్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కొంతమందికి సొంతూరులోనూ, నగరంలోనూ కూడా రేషన్ కార్డులు

Read More
Breaking NewsHome Page SliderNews AlertPolitics

హ‌రీష్ రావుకి మ‌ళ్లీ ఊర‌ట‌

తెలంగాణ రాజ‌కీయాల‌ను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి,సిట్టింగ్ ఎమ్మెల్యే హ‌రీష్‌రావుకి ఊర‌ట ల‌భించింది.ఈ విష‌యంలో హ‌రీష్‌రావుని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను

Read More
Home Page SliderNationalPoliticsTrending Today

ప్రధాని మోదీ చిన్ననాటి కథ-రూ.250తో ఎన్నికలలో విజయం

జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో తన చిన్ననాటి ఒక విషయాన్ని పంచుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. రాజకీయాల్లోకి రావాలంటే భారీగా డబ్బు అవసరమా? అనే

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderPoliticsTelangana

టిడిపిని నిర్మాణాత్మ‌కంగా దెబ్బ‌తీస్తున్న ప‌వ‌న్‌

జ‌న‌సేన ఆవిర్భ‌వించింది ప్ర‌శ్నించ‌డం కోసం….ప‌వ‌న్‌ పుట్టింది కూడా ప్ర‌శ్నించ‌డం కోసమే.ఈ మాట‌లు మీడియా అన్న‌ది కాదు…విప‌క్షాలు చేసిన వెట‌కారం అంత‌కంటే కాదు.స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే కొన్ని

Read More
Andhra PradeshHome Page SliderPolitics

TTD ఈవోపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి తొక్కసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాల్సిందేనని, ఒప్పుకోవలసిందేనని పేర్కొన్నారు. వారు ఎంతటివారైనా సరే,

Read More
Home Page SliderPoliticsTelanganatelangana,

‘వికారాబాద్ ముఖ్యమంత్రి ఆయనే’..కేటీఆర్ సెటైర్లు

‘ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి సామాన్యుడు కాడని, వికారాబాద్‌కు సీఎం’ అని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సెటైర్లు వేశారు. తాజాగా తన ఎక్స్ ఖాతాలో తిరుపతి రెడ్డి

Read More
Home Page SliderNationalPolitics

ఓటర్ల జాబితాపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్ల జాబితాను తారుమారు చేయాలని కుట్ర చేస్తోందంటూ ఆప్ నేత కేజ్రీవాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీ నియోజక వర్గానికి

Read More
Home Page SliderPoliticsTelanganatelangana,

భూభారతికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. తెలంగాణాలో ఇంతవరకూ అమల్లో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో ఇకపై భూ భారతి చట్టం అమలు కానుంది. త్వరలోనే

Read More
Home Page SliderNationalPolitics

ఇండియా కూటమిపై కశ్మీర్ ముఖ్యమంత్రి ఫైర్

ఇండియా కూటమి పార్టీలపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. అసలు ఇండియా కూటమి ఏర్పాటు చేసింది దేనికి? అని ప్రశ్నించారు. గతంలో జరిగిన

Read More