Politics

Andhra PradeshHome Page SliderNews AlertPolitics

“ఈ నగరం ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక్ ప్రదేశ్‌గా మార్చే శక్తి”..మోదీ

అమరావతి నగరాన్ని విశ్వనగరంగా రూపొందిస్తున్నామని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధునిక్ ప్రదేశ్‌గా మార్చే శక్తి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది కేవలం నగరం కాదని, అమరావతి

Read More
Andhra PradeshHome Page SliderNewsPoliticsTrending Today

అమరావతిలో మోదీ ఏం శంకుస్థాపన చేస్తున్నారో తెలుసా?

అమరావతి రాజధాని నగరం ఈసారి అన్‌స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి

Read More
Home Page SliderNationalPolitics

పాక్ కుటుంబానికి సుప్రీం కోర్టులో ఊరట..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా పాక్‌ జాతీయుల వీసాలు రద్దయ్యాయి. దీంతో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్‌ తారిక్‌

Read More
Home Page SliderNationalPolitics

యుద్ధానికి ప్రాక్టీస్ మొదలుపెట్టేసిన భారత్ వాయుసేన..

భారత్ -పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్న ఈ తరుణంలో భారత వాయుసేన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లను పరీక్షిస్తోంది. దీనితో ఈ వార్త వైరల్‌గా మారింది.  యూపీలోని

Read More
Home Page SliderNationalNews AlertPolitics

కాంగ్రెస్ అగ్రనేతలకు కోర్టు నోటీసులు

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ పటియాలా హైకోర్టు నుండి నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల నేషనల్ హెరాల్డ్ పీఎంఎల్‌ఏ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు

Read More
Home Page SliderInternationalNewsNews AlertPolitics

పాక్ ఉగ్రదేశమే.. ఒప్పుకున్న పాక్ నేత

తమ దేశం ఉగ్రవాదులను పెంచి పోషించిన మాట నిజమేనని, ఉగ్రవాద చరిత్ర తమ దేశానికి ఉందని అంగీకరించారు పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో. ఇటీవల

Read More
Breaking NewsHome Page SliderNationalPoliticsTrending Todayviral

కాంగ్రెస్ ఎంపీతో వేదికపై  ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం కేరళలో పర్యటించిన సంగతి తెలిసిందే. అదానీ కంపెనీ నిర్మించిన విఘింజమ్ ఇంటర్నేషనల్ డిపీ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే

Read More
Andhra PradeshHome Page SliderNewsPoliticsTrending Today

విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా విజయవాడలో నేడు రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల మీదుగా వాహనాల మళ్లింపు

Read More
Home Page SliderNationalNews AlertPolitics

సీనియర్ కాంగ్రెస్ లీడర్ మృతి..

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ గిరిజా వ్యాస్ నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మార్చి 31న జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి

Read More
Home Page SliderPoliticsTelangana

హీరో విజయ్ దేవరకొండపై పోలీస్టేషన్లో ఫిర్యాదు

గిరిజనులను అవ మానించేలా హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారంటూ గిరిజనుల న్యాయవాదులు సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సంఘం చైర్మన్ కిషన్ రాజ్

Read More