వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత..కుటుంబ సభ్యుల ఆందోళన
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి తీవ్ర అస్వస్థత రావడంతో జీజీహెచ్కు తరలించారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనితో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంకిపాడు
Read Moreమాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి తీవ్ర అస్వస్థత రావడంతో జీజీహెచ్కు తరలించారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనితో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంకిపాడు
Read Moreబీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ మీడియాలో హల్చల్ చేసింది. ఈ లేఖలో పేర్కొన్న విషయాలను బట్టి బీఆర్ఎస్
Read Moreపాకిస్తాన్ ప్రభుత్వంపై సామాన్య పాక్ ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా భారత్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్కు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సింధ్ ప్రావిన్స్లో ఆందోళన పెరిగిపోయింది.
Read Moreఏపీ సీఎం చంద్రబాబునాయుడు పంట గిట్టుబాటు ధరలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది హెచ్డీ బర్లే రకానికి చెందిన పొగాకు పంటను
Read Moreవైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మద్యం స్కామ్ పేరుతో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో రాజకీయ
Read Moreతిరుపతి జిల్లా సత్యవేడులో 9 ఏళ్ల బాలుడిని వెట్టిచాకిరీ కారణంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
Read Moreఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం ఎంచుకున్నారు. మనఊరు-మాటామంతీ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రయత్నించి, సినిమా థియేటర్లోని స్క్రీన్పై ప్రత్యక్షమయ్యారు. అక్కడ
Read Moreఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు బెంగళూరు నుండి 6 కుంకీ ఏనుగులను ఏపీకి పంపించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి
Read Moreఛత్తీస్ గడ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం మావోయిస్టులపై భారీగా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన పోరాటంలో 28 మంది
Read Moreసుప్రీంకోర్టులో నేడు వాడిగా, వేడిగా వక్ఫ్ బోర్డు సవరణలపై వాదనలు నడుస్తున్నాయి. కేంద్రప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ వక్ఫ్ అనేది ఛారిటీ మాత్రమేనని, ప్రాధమిక హక్కు కాదని
Read More