వైసీపీలోకి కూటమి కీలక నేతలు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష హోదా అంశంపై హైకోర్టులో పిటిషన్ లు , వైసీపీ
Read Moreఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష హోదా అంశంపై హైకోర్టులో పిటిషన్ లు , వైసీపీ
Read Moreకాళేశ్వరం కేసులో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని
Read Moreవేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ5)ను తిరుమలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 4 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా
Read Moreఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి నిరాశ కలిగించింది. అసెంబ్లీ వేదికగానే ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ అంశంపై ప్రభుత్వం తేలికగా వ్యవహరించిందని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర
Read Moreబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని , బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు .
Read Moreతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యాలను ఉద్యోగులకు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పథకంలో
Read Moreఅమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికాకు దారులు మూసుకుపోయాయని
Read Moreజీఎస్టీ పేరుతో పేదల రక్తం తాగుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రం పై ఆరోపణలు చేశారు. గాంధీభవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై
Read Moreశాసన మండలిలో మంగళవారం హంగామా నెలకొంది. వైసీపీ సభ్యులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై వాయిదా తీర్మానం తీసుకురావాలని పట్టుబడగా, మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీనిపై మండలిలో
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు . మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ , తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో
Read More