Telangana

Get latest Telangana Political news headlines, latest breaking news, political videos & political analysis on latest political trending news, Trs, Bjp, TCongress. Read for more news on Manasarkar.

home page sliderHome Page SliderTelangana

ప్రపంచ సుందరీమణులకు ఘనస్వాగతం

మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలకు హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. పోటీల్లో పాల్గొనేందుకు అందాల భామలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో మిస్‌ ఉక్రెయిన్‌, మిస్‌ శ్రీలంక తదితర సుందరీమణులకు

Read More
Home Page Sliderhome page sliderTelangana

ఆపరేషన్ సిందూర్.. సీఎం కీలక నిర్ణయాలు

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ

Read More
home page sliderHome Page SliderTelangana

పాకిస్థాన్ మొత్తాన్ని ఖతం చేయాలి..

పాకిస్థాన్ మొత్తాన్ని ఖతం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇండియా పవర్ ఏంటో పాకిస్థాన్ కు చూపించారన్నారు. పహల్గామ్ లో హిందువులనే లక్ష్యంగా చేసుకొని చంపారని

Read More
home page sliderHome Page SliderTelangana

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్..

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎస్, డీజీపీ, సీపీ, పోలీస్ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు

Read More
home page sliderHome Page SliderTelangana

భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నాం..

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో హైదరాబాద్ నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే దగ్గరలో

Read More
Home Page Sliderhome page sliderTelangana

పాక్‌తో యుద్ధానికి మేము వ్యతిరేకం.. కానీ

పాకిస్థాన్‌పై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం. అంతే కానీ

Read More
Home Page Sliderhome page sliderTelangana

ఏసీబీ వలలో సూపరిండెంట్..

తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతిపరులను భరతం పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి సూపరిండెంట్ సుధాకర్ రెడ్

Read More
Home Page Sliderhome page sliderTelangana

నన్ను నిర్దోషిగా తేల్చిన న్యాయవ్యవస్థకు స్పెషల్ థాంక్స్..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. గాలి జనార్దన్‌ రెడ్డి, బి.వి. శ్రీనివాసరెడ్డిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. సబితా ఇంద్రారెడ్డిని, కృపానందను నిర్దోషిగా

Read More
home page sliderHome Page SliderTelangana

కోటి 20 లక్షల విలువైన మద్యం పట్టివేత

హైదరాబాద్‌లో రూ.1.20 లక్షల విలువైన మద్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ టీం పట్టుకున్నారు. రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సరూర్‌నగర్‌లో అక్షయ్ కుమార్ ఇంటిపై దాడి చేసి 45

Read More
home page sliderHome Page SliderTelangana

సత్తా ఉన్న నాయకుడైతే పత్తా లేకుండా ఎందుకు పోయాడు..

కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడే అయితే పత్తా లేకుండా ఎందుకు పోయాడని మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మీటింగులకు వచ్చి

Read More