Telangana

Get latest Telangana Political news headlines, latest breaking news, political videos & political analysis on latest political trending news, Trs, Bjp, TCongress. Read for more news on Manasarkar.

Home Page SliderTelangana

ప్రజాస్వామ్యం గెలవాలని బీజేపీ కోరుకుంటోంది: జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలు ఓడిపోయి ప్రజలు, ప్రజాస్వామ్యం గెలవాలని బీజేపీ కోరుకుంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.

Read More
Home Page SliderTelangana

ఏ కష్టమొచ్చినా ఒక్క ఫోన్‌ చేస్తే చాలు స్పందిస్తాం: రాహుల్, ప్రియాంక

హైదరాబాద్: నేను, మా చెల్లి ప్రియాంక ఇద్దరమూ తెలంగాణ ప్రజలకు ఢిల్లీలో ఎప్పుడూ మీ బాగోగులు చూసే సైనికులులా పనిచేస్తాం. మీకు ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్

Read More
Home Page SliderTelangana

రాష్ట్రాన్ని గోస పెట్టిందే కాంగ్రెస్: CM-కేసీఆర్

వరంగల్: మే గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. సగం కాలిన కడుపులు, ఎమర్జెన్సీ.. కర్ఫ్యూలు.. ఎన్‌కౌంటర్లు.. రక్తపాతాలు.. కరెంట్ కోతల వంటి వెతలతో

Read More
Home Page SliderTelangana

జమ్మికుంటలో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మంద కృష్ణ మాదిగ, ఈటల రాజేందర్

కరీంనగర్: జమ్మికుంటలో దళితుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన మంద కృష్ణ మాదిగ, ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ మాట్లాడుతూ: ముప్పై ఏళ్లుగా జాతికి జీవితం అంకితం

Read More
Home Page SliderTelangana

హుజురాబాద్ నియోజకవర్గం:

కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల జమున రాజేందర్ గారు జనసంద్రంగా మారిన కమలాపూర్… 👉 కౌశిక్ రెడ్డి ఓట్లు వేయకపోతే చస్తాం అంటున్నాడట ఆయనకు

Read More
Home Page SliderTelangana

తెలంగాణలో ముగిసిన హైవోల్టేజీ ప్రచారం, నవంబర్ 30న పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 30న, ఎల్లుండి జరగనుంది. అధికార బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే… కాంగ్రెస్ మరియు BJP – రాష్ట్ర ఓటర్లను

Read More
Home Page SliderTelangana

భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కున్న కేసీఆర్: ఈటల

సిద్దిపేట: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో

Read More
Home Page SliderTelangana

కేసీఆర్ రాకతో కామారెడ్డి మారిపోతుంది: మంత్రి కేటీఆర్

కామారెడ్డి: కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కామారెడ్డిలో

Read More
Home Page SliderTelangana

ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయమే-కాంగ్రెస్ ఆరోపణ

హైదరాబాద్: ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీచేస్తోందని విమర్శించారు. ఎన్నికల

Read More
Home Page SliderTelangana

కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోంది: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బూటకపు

Read More