News

Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం

మొంథా తుఫాన్ దృష్ట్యా అందరూ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పిలుపునిచ్చారు. “రాత్రికి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తుఫాను

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

మొంథా తుఫాన్ ప్రభావంపై మంత్రి కందుల దుర్గేశ్ సూచనలు

నిడదవోలు: మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

నల్గొండలో కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

నల్గొండ: జిల్లాలో చోటుచేసుకున్న కన్నబిడ్డ విక్రయ ఘటనపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternational

బ్రిటన్ లో దారుణం – జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం

బ్రిటన్ లో మరోసారి జాత్యహంకారంతో మానవత్వానికి మాయని మచ్చగా మారింది. బ్రిటన్‌లో భారతీయ యువతులపై వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలు అక్కడి ప్రజలను, భారతీయ సమాజాన్ని తీవ్ర

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternationalNews

బ్యాన్ చేసిన ఇస్లామిక్ ప్రచారకుడికి బంగ్లాదేశ్ ఆహ్వానం

బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లోనే కాక అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చకు దారితీసే నిర్ణయం తీసుకుంది యూనస్ ప్రభుత్వం. ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్‌ను నవంబర్ 28-29 తేదీల్లో

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

అమ్మవారి సాక్షిగా … నేను తప్పు చేయలేదు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రమాణాల రాజకీయం మళ్లీ చర్చనీయాంశమైంది. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ దుర్గగుడిలో సత్యప్రమాణం

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

పత్తి తేమ శాతం 12% మించకూడదని రైతులకు మంత్రి తుమ్మల సూచన

హైదరాబాద్‌: పత్తి అమ్మకాల సమయంలో రైతులు నాణ్యత మరియు తేమ శాతం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కేంద్రం తిరస్కారం

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించకుండా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్థానిక నేత కాసు మహేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalSports

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన

ముంబై: టీమిండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ గాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయనకు ఇంటర్నల్ ఇంజ్యూరీ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని

Read More
Home Page SliderNationalNews AlertTrending Today

దేశంలో విద్యార్థులు లేని 8 వేల స్కూళ్లు

. నానాటికీ పెరుగుతున్న విద్యార్థులు లేని పాఠశాలలు. కోటి దాటిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆర్థిక వ్యవస్థకు పెద్ద భారంగా మారిన స్కూళ్లు. విద్యా శాఖ అధికారుల ఆందోళన.

Read More