News

Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

పిన్నెల్లి బ్రదర్స్ కు బిగ్ షాక్..!

పల్నాడు జంట హత్యల కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. గతంలో వీరికి ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternational

శ్రీలంకలో వరదలతో 56 మంది మృతి

శ్రీలంకలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలకు అతలాకుతలంగా మారింది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 56 మంది మృతి చెందారని ప్రభుత్వ విపత్తు

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

కోకాపేటలో కోట్లలో భూముల ధరలు

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో ఉన్న కోకాపేట భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. కో అంటే నిజంగానే “కోట్లు” పలుకుతున్నాయని తాజా ఈ-వేలం నిరూపించింది.

Read More
Breaking Newshome page sliderHome Page Slider

త్వరలో భారత్ బంగారం ధరలు నిర్ణయిస్తుంది

ఢిల్లీ : వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో గోల్డ్ మైనింగ్ కీలక పాత్ర వహించబోతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజనల్ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు.

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

నా పదవీకాలం పూర్తయిన తర్వాతే బయటపడింది

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో

Read More
Home Page SliderInternationalviral

అంగారకుడిపై క్రేటర్స్ కు కేరళ పేర్లు

ఇంటర్నెట్ డెస్క్ : అంగారక గ్రహంపై చంద్రునిలో వలెనే చాలా క్రేటర్స్ ఉన్నాయి. వీటికి కేరళ రాష్ట్రంలోని నగరాల పేర్లను పెట్టడానికి నిర్ణయించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్

Read More
Home Page SliderNationalSpiritual

అతి ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ

పనాజీ : గోవా రాజధాని పనాజీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఇక్కడి దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్ మఠంలోని 77 అడుగుల

Read More
BusinessHome Page SliderNewsTelanganatelangana,

కోకాపేటలో కోట్లలో భూముల ధరలు

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో ఉన్న కోకాపేట భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. కో అంటే నిజంగానే “కోట్లు” పలుకుతున్నాయని తాజా ఈ-వేలం నిరూపించింది.హైదరాబాద్

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

బీసీలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి

. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. హనుమకొండలో శుక్రవారం

Read More
Home Page Sliderhome page sliderNewstelangana,

మెస్సీ టూర్ కోసం హైదరాబాద్ సిద్ధం

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ తన G.O.A.T. టూర్ షెడ్యూల్‌లో హైదరాబాద్‌ను కూడా చేర్చిన సంగతి తెలిసిందే. అతను డిసెంబర్ 13న నగరానికి రానున్నట్లు ప్రకటించడంతో ఫుట్‌బాల్

Read More