News

Home Page SliderNationalNewsNews AlertTrending Today

శబరిమల వెళ్లే యాత్రికులకు రూ.5 లక్షల ఉచిత బీమా

2024 సంవత్సరం నుండి శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుండి ప్రారంభమయ్యే

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

కొత్త ఇళ్లను నిర్మించుకునే వారికి గుడ్‌ న్యూస్!

AP: రాష్ట్రంలోని నగరాల్లో ఇళ్లను నిర్మించే 100 గజాల్లోపు ఇంటి ప్లాన్ పర్మిషన్‌కు అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే దీన్ని అమల్లోకి

Read More
Home Page SliderNational

రాజీనామా చెయ్.. లేకపోతే చంపేస్తాం.. సీఎంకు బెదిరింపు కాల్స్

ఈ మధ్య భారతదేశంలో బెదిరింపు కాల్స్ ల బెడద వీడడం లేదు.. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను చంపుతామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్

Read More
Andhra PradeshHome Page Slider

ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు. తొలి

Read More
Home Page SliderTelangana

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బండి సంజయ్ ప్రశంసలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ ప్రోటోకాల్ పాటించలేదని విమర్శించారు. తెలంగాణలో చాలా రోజులకు ప్రోటోకాల్ కనిపించిందన్నారు.

Read More
Home Page SliderTelangana

నేను నోరు విప్పితే మీరు తట్టుకోలేరు..

మూసీపై బీఆర్ఎస్ ప్రణాళిక చేస్తే తాను వద్దని కూడా చెప్పానని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఆనాటి విషయాలు ఇప్పుడు బయటకు చెప్పమంటారా? అని

Read More
Home Page SliderInternational

  555 కేజీల గుమ్మడికాయ పడవతో గిన్నిస్ రికార్డు

అమెరికాలోని ఓరెగాన్‌లో హ్యాపీ వ్యాలీకి  చెందిన గుమ్మడి కాయ రైతు గ్యారీ క్రిస్టెన్‌సేన్ అరుదైన రికార్డును సాధించారు. 555 కేజీల గుమ్మడి కాయను పండించి, దాని లోపలి

Read More
Home Page SliderNational

‘మృణాల్‌తో ఫోటో ఇలా’ ..ఇన్‌స్టా పోస్ట్ వైరల్

ఒక వ్యక్తి దీపావళి నాడు మృణాల్ ఠాకూర్‌తో కలిసి బాణాసంచా కాలుస్తున్నట్లు ఇన్‌స్టాలో చూసిన పోస్టుపై నటి మృణాల్ సీరియస్ అయ్యింది. ఫ్యామిలీ స్టార్ చిత్రంలోని స్టిల్‌ను

Read More
Home Page SliderInternational

ఆ రాయబారికి భారత్ సమన్లు

భారత్‌పై అనవసర వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడుతోంది కెనడా. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్‌పై లేని పోని వ్యాఖ్యలు చేస్తోంది కెనడా.

Read More
Home Page SliderNewstelangana,

ఆ ఇళ్లకు మహిళలే యజమానులు

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ‘ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు ఇంటి యజమానిగా మహిళలనే గుర్తిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Read More