News

Home Page SliderNews AlertTelanganatelangana,

‘డార్లింగ్స్’ అంటూ అభిమానులకు ప్రభాస్ సందేశం

‘తెలంగాణ ప్రభుత్వానికి సపోర్టుగా మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ అభిమానులకు సందేశం ఇచ్చారు హీరో ప్రభాస్.  “డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?” అంటూ ప్రశ్నించారు. మనల్ని

Read More
Home Page SliderNational

హైవేపై అర్ధరాత్రి ఒకేసారి 50 వాహనాలు పంక్చర్

ముంబయి- నాగపూర్ సమృద్ధి హైవేపై ఒకేసారి 50 వాహనాలు పంక్చర్ కు గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల రాత్రి 10 గంటల ప్రాంతంలో

Read More
Home Page SliderPoliticsTelanganatelangana,

కేటీఆర్‌ ఎలాంటి లబ్ది పొందలేదు..అవినీతి జరిగిన ఆధారాలే లేవు

‘ఫార్ములా-ఈ రేసు’ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో

Read More
Home Page SliderTelangana

ఖాజాగూడలో హైడ్రా.. కూల్చివేతలపై వ్యాపారుల ఆగ్రహం

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి సిద్ధమైంది. ఇవాళ ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు

Read More
Home Page SliderInternationalSports

బుమ్రాకు అరుదైన గౌరవం..

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమ్ ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ఆడిన ఆటల్లో బుమ్రా అన్ని మ్యాచ్‌లలోనూ అదరగొట్టాడు. మొత్తంగా

Read More
Breaking NewsHome Page SliderPoliticstelangana,

ఎమ్మెల్యే సొంతూరులో గిరిజ‌నుల తిరుబాటు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

Read More
Breaking NewsHome Page SliderPoliticstelangana,

ఇంత ద‌ద్ద‌మ్మ ప్ర‌భుత్వం దేశంలో ఎక్కడా లేదు

ప్రభుత్వ గురుకులాల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఒక్క పూట కూడా సరిగ్గా అన్నం పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ‌మ‌ని మాజీ మంత్రి కేటిఆర్ విరుచుకుప‌డ్డారు.

Read More
Home Page SliderTelanganatelangana,Trending Today

‘జనవరి ఫస్ట్‌ని మనపై రుద్ది వెళ్లారు’..రాజాసింగ్

కొత్త సంవత్సరం పేరుతో జనవరి ఫస్ట్‌ని బ్రిటిష్ పాలకులు మనపై రుద్ది వెళ్లారని బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అసలు మన కొత్త సంవత్సరం అంటే ఉగాది

Read More
Home Page SliderNationalTrending Today

దేశంలో సముద్రంలో మొదటి గ్లాస్ వంతెన ఇదే..

కన్యాకుమారిలోని వివేకానంద రాక్ వద్ద నిర్మించిన పారదర్శకమైన ఫైబర్ గ్లాస్ వంతెనను నేడు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దీనితో ఇకపై కన్యాకుమారి వెళ్లే టూరిస్టులు వివేకానంద

Read More
Breaking NewsHome Page SliderTelangana

కండీష‌న్ బెయిల్ పై ఉండి ప్రెస్ మీట్ పెడ‌తావా?

ల‌గ‌చ‌ర్ల కేసులో ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌పై బ‌య‌ట ఉన్న మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద్ర రెడ్డికి పోలీసులు చుక్క‌లు చూపుతున్నారు.కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేశారు.

Read More