News

Home Page SliderNational

అసెంబ్లీలో నిద్ర పోయిన సీఎం..

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అసెంబ్లీ చర్చ సమయంలో సీఎం నిద్రిస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్ చేసింది. ‘వీరు

Read More
BusinessHome Page SliderNationalNews Alert

అంబానీ వారసుడికి అరుదైన అవార్డు

భారత కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి అరుదైన అవార్డు లభించింది. జంతు రక్షణ కోసం  అనంత్ అంబానీ గతంలో ‘వంతారా’ అనే సంస్థను

Read More
Andhra PradeshHome Page Slider

హోం వర్క్ చేయకపోతే టీచర్ ఏం చేసిందంటే..?

ఒంగోలులోని గంటపాలెంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. హోం వర్క్ చేయలేదని వాతలు పెట్టింది ఓ ట్యూషన్ టీచర్. విద్యార్థి హోం వర్క్ చేయకపోవడంతో అట్లకాడ కాల్చి

Read More
Home Page SliderNational

పులి నోటిలో పిల్లాడి టీ షర్ట్..

జూలో పెద్దపులిని చూద్దామని బాలుడు వెళ్లాడు. అయితే.. ప్రమాదవశాత్తు బాలుడి టీ షర్ట్ ను పులి నోటితో పట్టుకుని లాగింది. దీంతో ఆ పిల్లోడు కాపాడండి అని

Read More
Home Page SliderNational

తమిళనాడులో ‘తండేల్’ సీన్ రిపీట్..

నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా సీన్ తమిళనాడులో రిపీటైంది. రామేశ్వరం, తంగచిమడం ప్రాంతాలకు చెందిన 27 మంది మత్స్య కారులు అంతర్జాతీయ సరిహద్దు రేఖ దాటారని

Read More
Home Page SliderNationalPolitics

ప్రధాని డిగ్రీపై కోర్టు తీర్పు..

భారత ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలు వెల్లడించాలంటూ ఢిల్లీ యూనివర్సిటీని గతంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,

Read More
Home Page SliderNationalPolitics

‘నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారు’..మమత మండిపాటు

బీజేపీ పార్టీ ఎన్నికల కమిషన్ సహాయంతో ఇతర రాష్ట్రాల నుండి నకిలీ ఓటర్లను పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

Read More
Home Page SliderTelanganatelangana,

శ్రీశైలం టన్నెల్ కార్మికుల కీలక నిర్ణయం

శ్రీశైలం SLBC టన్నెల్ ప్రాజెక్టు కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు ప్రమాద ఘటనతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టన్నెల్ ప్రాజెక్టు పని కోసం

Read More
Home Page SliderTelangana

పోలీసులు.. అధికార పార్టీకి తొత్తులుగా మారారు

మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరించవద్దని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ

Read More
Andhra PradeshHome Page Slider

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో ప్రలోభాల పర్వం

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు 2

Read More