News

Breaking NewsHome Page Slider

బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె…లావాదేవీలుంటే త్వ‌ర‌గా చేసుకోండి

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్​ ఫోరం ఆఫ్​ బ్యాంక్ యూనియన్స్ ​(యూఎఫ్​బీయూ) మార్చి 23 అర్ధరాత్రి నుంచి మార్చి 25 అర్ధరాత్రి వరకు సమ్మెకు

Read More
Andhra PradeshHome Page SliderNews

మిరాకిల్.. 103 సార్లు పాములు కాటు వేసినా బతికిన వ్యక్తి

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. సుబ్రమణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు

Read More
Home Page SliderTelangana

శంషాబాద్‌లోని కన్వెన్షన్ లో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఓ కన్వెన్షన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఈకేఏఎం కన్వెన్షన్ హాల్‌లో

Read More
Home Page SliderNationalNews AlertSports

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా..

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆద్యంతం అదరగొట్టి ఫైనల్స్‌లో కప్ సాధించిన టీమిండియా జట్టు విజయంపై బీసీసీఐ ఫిదా అయ్యింది. ఛాంపియన్స్‌గా అవతరించిన టీమ్‌కు భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా

Read More
Home Page SliderTelangana

12 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

హైదరాబాద్-చైతన్యపురి పరిధిలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు గుంపు రూపంలో ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడ

Read More
Breaking NewsHome Page SliderInternationalNewsPolitics

H-1B వీసాలో సంస్థాగత మార్పులు..డౌన్‌లోడ్ చేసుకోకపోతే నష్టపోయినట్లే..

అగ్రరాజ్యం అమెరికా అందించే హెచ్‌-1బి వీసాలపై సంస్థాగత మార్పులకు ఆదేశాలిచ్చింది ట్రంప్ సర్కారు. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 20 నుండి ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులన్నింటినీ

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

వ‌క్క‌పొడి అమ్మేవారి ద‌గ్గ‌ర అంత బంగార‌మా…!

ఒక్కో ప‌లుకుని …గెలుపు కోసం కీల‌క మ‌లుపుగా మార్చుకుని ఇంతింతై వ‌టుడింతైన చందాన ప్ర‌పంచ‌లో తెలుగు వారు ఎక్క‌డుంటే అక్క‌డ క్రేన్ వ‌క్క ప‌లుకులు ఉండేలా చేసిన

Read More
Home Page SliderTelangana

ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ స్పాట్ లోనే మృతి చెందారు. వివరాల్లోకి

Read More
Breaking NewsHome Page SliderPoliticsSpiritual

27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో మార్చి 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్న‌ట్లు ఆల‌య వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు ప్రత్యేక

Read More
Andhra PradeshHome Page Slider

కండక్టర్‌పై యువకుల దాడి

ఆర్టీసీ కండక్టర్ పై కొందరు యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. రాజంపేట డిపోకు చెందిన

Read More