News

Home Page Sliderhome page sliderNational

అశ్లీల కంటెంట్ పై సుప్రీం సీరియస్

ఓటీటీలు, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేంద్రంతో పాటు పలు ఓటీటీలు, సోషల్ మీడియా హ్యాండిళ్లకు సర్వోన్నత న్యాయస్థానం

Read More
Breaking Newshome page sliderTelangana

లిఫ్ట్‌లో దారుణ హత్య..

హైదరాబాద్ హిమయత్ నగర్‌లో దారుణ హత్య జరిగింది. హిమయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్‌లో ఒక వ్యక్తి హత్యకు గురికావడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ

Read More
Andhra Pradeshhome page sliderHome Page Slider

ఆ రెండు మేయర్ స్థానాలు కూటమి ఖాతాలో..

ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకు ఉత్కంఠగా కొనసాగిన విశాఖ, గుంటూరు మేయర్ ఎన్నిక సోమవారం ఏకగ్రీవమైంది. విశాఖపట్నం, గుంటూరు మేయర్ స్థానాలను కూటమి ప్రభుత్వం సొంతం చేసుకుంది.

Read More
home page sliderHome Page SliderTelangana

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడమే లక్ష్యం

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడమే లక్ష్యమన్నారు ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ధూల్ పేట్ ను 95 శాతం గంజాయి

Read More
Andhra PradeshHome Page SlidermoviesNews Alert

ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్న బాలకృష్ణ

నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ నుండి హీరో బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డునందుకోబోతున్నారు. ఈ

Read More
BusinessHome Page SliderLifestyleNational

సోషల్ మీడియాకు సుప్రీం వార్నింగ్..

సోషల్ మీడియా వేదికలు, సామాజిక మాధ్యమాలకు సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. ఓటీటీలు, సామాజిక మాధ్యమాలలో అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంలో పలు

Read More
home page sliderTelangana

కేసీఆర్ రెండు మూడు పెగ్గులు వేసి..

పదేళ్లు అధికారంలో ఉండి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రెండు మూడు పెగ్గులు వేసి కేసీఆర్ వరంగల్ సభకు వచ్చి

Read More
Home Page SliderNationalSportsVideosviral

‘ఏ బిడ్డా..ఇది నా అడ్డా’.. కోహ్లి వీడియో వైరల్           

ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ పూర్తయ్యాక కోహ్లి సంబరాలు చేసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Read More
Home Page Sliderhome page sliderNational

మట్టి దిబ్బ కూలి ఐదుగురు మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మట్టి దిబ్బ కూలిపోయి ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కోఖ్రాజ్ పీఎస్ పరిధిలోని

Read More
Andhra Pradeshhome page slider

ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుడి దాడి!

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని రాయనగర్‌కు చెందిన భూపేష్ అనే యువకుడు ఆర్టీసీ బస్సుకు అడ్డంగా వచ్చి డ్రైవర్‌తో

Read More