News

accidentHome Page SliderNationalSpiritual

దేవాలయంలో దారుణం..ఆరుగురు మృతి

ఉత్తర గోవాలోని బిచ్లిమ్ జిల్లా  శిర్గావ్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఇక్కడ ప్రతీఏటా మే

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

ఉద్యోగుల కొరతతో రద్దయిన రైళ్లు..

ఏపీలోని గుంటూర్ రైల్వే డివిజన్‌లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీనితో కొన్ని రైళ్లను రద్దు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 4న జరిగే రైల్వే గ్రూప్‌

Read More
Home Page SliderNationalNews AlertPolitics

“పాక్‌పై మానవబాంబులా మారతా”…మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్‌పై తాను యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మానవబాంబులా మారి పాక్‌పై సూసైడ్ ఎటాక్ చేస్తానని

Read More
Home Page Sliderhome page sliderNational

దాల్ సరస్సులో పర్యాటకుల బోటు బోల్తా

జమ్మూకశ్మీర్‌లోని దాల్ సరస్సులో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. బలమైన గాలులు వీయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక

Read More
Home Page Sliderhome page sliderTelangana

కులగణనతో దళిత, గిరిజన, బీసీలకు న్యాయం

కులగణనతో దళిత, గిరిజన, బీసీలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో కులగణన పూర్తి చేసిన తెలంగాణ దేశానికి

Read More
Andhra PradeshHome Page SliderNews AlertPolitics

“ఈ నగరం ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక్ ప్రదేశ్‌గా మార్చే శక్తి”..మోదీ

అమరావతి నగరాన్ని విశ్వనగరంగా రూపొందిస్తున్నామని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధునిక్ ప్రదేశ్‌గా మార్చే శక్తి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది కేవలం నగరం కాదని, అమరావతి

Read More
Home Page SliderNationalSportsVideosviral

‘అతడు నన్ను ఒంటరిగా వదలడు భయ్యా’..కోహ్లి సెటైర్లు

విరాట్ కోహ్లి అంటే అభిమానులకే కాదు..సహచర ఆటగాళ్లకు కూడా చాలా ఇష్టం. యువ ఆటగాళ్లు చాలామంది అతని చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఇటీవల ఒక చిట్‌చాట్‌లో భాగంగా

Read More
Andhra PradeshHome Page SliderNewsPoliticsTrending Today

అమరావతిలో మోదీ ఏం శంకుస్థాపన చేస్తున్నారో తెలుసా?

అమరావతి రాజధాని నగరం ఈసారి అన్‌స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి

Read More
Andhra Pradeshhome page sliderHome Page Slider

అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది..

అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతి పున:ప్రారంభ సభలో మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును

Read More
Home Page SliderNationalPolitics

పాక్ కుటుంబానికి సుప్రీం కోర్టులో ఊరట..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా పాక్‌ జాతీయుల వీసాలు రద్దయ్యాయి. దీంతో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్‌ తారిక్‌

Read More