పాక్కు హై అలెర్ట్..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై పలు ప్రతీకార చర్యలకు భారత్ సిద్ధపడుతోంది. దీనిలో ముఖ్యమైనది సింధునది జలాల నిలిపివేత. ఈ కార్యాన్ని తక్షణమే అమలు చేసింది ప్రభుత్వం.
Read Moreపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై పలు ప్రతీకార చర్యలకు భారత్ సిద్ధపడుతోంది. దీనిలో ముఖ్యమైనది సింధునది జలాల నిలిపివేత. ఈ కార్యాన్ని తక్షణమే అమలు చేసింది ప్రభుత్వం.
Read Moreకేసీఆర్ సత్తా ఉన్న నాయకుడే అయితే పత్తా లేకుండా ఎందుకు పోయాడని మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మీటింగులకు వచ్చి
Read Moreఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు సహాయకులను భద్రతా దళాలు జమ్మూకశ్మీర్ అరెస్టు చేశాయి. వారి నుంచి గ్రెనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బుద్దాం జిల్లా చెక్ పోస్టు
Read More15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 7గురు నిందితులలో ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని
Read Moreతెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ వద్ద నిందితురాలు లక్ష్మిని శ్రీరామ్ అనే వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆస్తి తగాదాలపై గతంలో
Read Moreకేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దానిలో హైదరాబాద్ కూడా ఉంది. ఈ మాక్ డ్రిల్ వల్ల
Read Moreవేధింపులు భరించలేక 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో జరిగింది. రోహిత్ అనే ఇంటర్ విద్యార్థి వేధిస్తున్నాడని
Read Moreఅప్పు కోసం పోతే నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు
Read Moreతెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష సంచలన వీడియో రిలీజ్ చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్పై కంటతడి పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన
Read Moreఏపీలోని విశాఖపట్నం వెంకోజిపాలెంలో కరాచీ బేకరి ఎదుట జన జాగరణ సమితి ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. పాకిస్తాన్కి చెందిన కరాచీ పేరును పెట్టడం ఎంతవరకు సబబు అంటూ
Read More