News

Home Page SliderNationalSports

వారిద్దరూ రిటైరైనా ఏ ప్లస్సే..బీసీసీఐ క్లారిటీ

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ ఏ ప్లస్ గ్రేడ్‌లోనే కొనసాగుతారని బీసీసీఐ వెల్లడించింది. వారికి

Read More
Home Page SliderLifestyleNational

 స్త్రీ, పురుష సమానత్వంపై  కేంద్రానికి సుప్రీం ప్రశ్నలవర్షం..

స్త్రీ, పురుష సమానత్వం అంటే మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు ఇవ్వడం కాదు..అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వాల్సిందే.. అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

ఆ సినిమాను రిలీజ్ కాకుండా ఆపండి సార్..

డీడీ నెక్ట్స్ లెవల్ సినిమా రిలీజ్ కాకుండా ఆపాలని కిరణ్ రాయల్ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి భక్తుల

Read More
Breaking NewsHome Page Sliderindia-pak warNationalNewsTrending Today

ఒడిశా పోర్ట్‌లో పాక్ సిబ్బంది కలకలం..

నేటి ఉదయం దక్షిణకొరియా నుండి సింగపూర్ మీదుగా ఒడిశాలోని పరదీప్ పోర్టుకు ఒక నౌక చేరింది. దీనిలో ఉన్న మొత్తం సిబ్బందిలో 21 మంది పాకిస్తానీయులు ఉండడం

Read More
Home Page Sliderhome page sliderInternational

పాకిస్థాన్‌కు మరో షాక్..!

పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. బలూచిస్తాన్‌లో హిందూ మహిళకు కీలక పదవి దక్కింది. పాకిస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల హిందూ మహిళ కషిష్ చౌదరి ప్రావిన్స్‌లో అసిస్టెంట్

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNews AlertPolitics

వైసీపీ నుండి బీజేపీకి జంప్…

ఏపీలోని వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కొందరు పార్టీని విడిచిపెట్టి టీడీపీ, జనసేనలలో చేరిపోయారు. తాజాగా వైసీపీ మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి, ఎమ్మెల్సీ

Read More
Home Page Sliderhome page sliderTelangana

ప్రపంచ సుందరీమణుల రాక.. వరంగల్‌లో హైటెన్షన్..!

ప్రపంచ సుందరీమణుల రాకతో వరంగల్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మిస్ వరల్డ్ పోటీదారులు వచ్చే ప్రధాన రహదారుల్లో చిరు వ్యాపారుల షాపులను జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగించారు. హన్మకొండ

Read More
Home Page Sliderhome page sliderTelangana

ఢీకొట్టిన కారు.. గాలిలో ఎగిరిపడిన ఇద్దరు వ్యక్తులు!

తెలంగాణలోని మెదక్ జిల్లా వెంకట్ రావు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకుని రాంగ్ రూట్ లో వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో

Read More
Breaking NewsHome Page SliderInternationalNewsNews Alert

 భారత్‌కు  తిరిగొచ్చిన జవాన్‌

భారత్ -పాక్ ఉద్రిక్తతల కారణంగా ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా బోర్డర్‌లో పోరాడుతున్న భారత్ బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణమ్ షాను పాక్ అధికారులు నిర్భంధించారు. తాజాగా అతడిని బేషరతుగా

Read More
Home Page Sliderhome page sliderInternational

రెండు దేశాల ఉద్రిక్తతలు తగ్గాలంటే నేనిచ్చే విందుకు హాజరవ్వాలి..

భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే వారు నేనిచ్చే విందుకు హాజరవ్వాలన్నారు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. భారత్, పాక్‌ల మధ్య శాంతి చేకూరాలని కాల్పుల విరమణ

Read More