News

home page sliderHome Page SliderTelangana

శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో లుఫ్తాన్సా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఉదయం ఫ్రాంక్‌ఫర్డ్ నుండి బయలుదేరిన వెంటనే ముందు టైరులో సమస్య ఏర్పడింది. ఈ

Read More
Breaking NewsBusinessHome Page SliderNationalPolitics

అగ్రనేతలపై ఈడీ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హొరాల్డ్ కేసులో వీరిద్దరికీ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ కేసులో

Read More
Andhra Pradeshhome page sliderHome Page Slider

పోక్సో కేసులో కుమారుడు అరెస్టు.. విషం తాగిన తల్లి

పోక్సో కేసులో కొడుకుని అరెస్టు చేయడంతో తల్లి విషం తాగి అస్వస్థతకు గురైన సంఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తమకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ

Read More
Home Page SliderInternationalmoviesNews AlertTrending Todayviral

‘మోదీ’ నెక్లెస్‌తో కాన్స్‌లో మెరిసిన బాలీవుడ్ నటి

ఫ్యాషన్ ప్రపంచంలో కాన్స్ వేదికది ప్రత్యేకస్థానం. పలువురు ప్రసిద్ధ మోడల్స్, నటులు ఫ్యాషన్ ఐకాన్స్, సెలబ్రెటీలు ఈ ప్రతిష్టాత్మక రెడ్ కార్పెట్‌పై ప్రతీ సంవత్సరం సందడి చేస్తుంటారు.

Read More
home page sliderHome Page SliderTelangana

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరులో ఎదురుగా వస్తున్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Read More
Home Page SliderNationalNews Alert

ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. అక్కడి

Read More
Home Page Sliderindia-pak warNationalNews Alert

పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్..

ఆపరేషన్ సింధూర్‌ను దేశానికి గొప్ప విజయంగా భావిస్తున్నామని, అందుకే దీనిని తమ మదర్సాల సిలబస్‌లో చేర్చామని, ఉత్తరాఖండ్ రాష్ట్ర మదర్సాల విద్యాబోర్డు ఛైర్మన్ ముఫ్రీ షామున్ ఖాస్మి

Read More
Andhra PradeshHome Page SliderPolitics

ఇక రేషన్ షాపుల ముందు పడిగాపులే..

ఏపీ ప్రజలకు రేషన్ కోసం పాత రోజులు రానున్నాయి. ఇంటి వద్దకే రేషన్ పద్దతికి స్వస్తి చెప్పి, ఇకపై రేషన్ షాపుల్లోనే రేషన్ ఇస్తామంటూ నిర్ణయించింది.. 65

Read More
Home Page SliderInternationalNewsNews AlertPoliticsTrending Today

గాజాపై ఆందోళన..రెండ్రోజుల్లో 14 వేల మంది పిల్లలకు మృత్యుగండం..

గాజాలోని పిల్లలు, మహిళల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ చేస్తున్న భయంకర దాడులతో గాజాలో నరకం అనుభవిస్తున్నారు సామాన్య ప్రజలు. గాజాను అన్నివైపులా చుట్టుముట్టిన

Read More
home page sliderHome Page SliderTelangana

విచారణకు ఈటల హాజరవుతారు..

కాళేశ్వరం కమిషన్ విచారణకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరవుతారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు తెలిపారు. గతేడాది రావాల్సిన కాళేశ్వరం రిపోర్ట్ ఏడాది ఆలస్యమైందని..

Read More