News

Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTrending Todayviral

నేను వస్తే రైతుల తలలు పగలగొడతారా: వైఎస్ జగన్

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకువచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTrending Today

రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు చేస్తున్నారు : వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై

Read More
home page sliderHome Page SliderNationalNewsNews AlertTrending TodayVideosviral

కుప్ప కూలిన బ్రిడ్జి..ముగ్గురు మృతి

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్‌ నది పై ఉన్న గంభీర్‌ వంతెన బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో

Read More
accidenthome page sliderHome Page SliderNationalNewsNews Alertviral

విమానాన్ని ఢీకొట్టిన పక్షి..169 మంది ప్రయాణికులు

విమానాలకు పక్షుల తాకిడి (బర్డ్ హిట్) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా

Read More
Home Page Sliderhome page sliderNewsNews AlertPoliticsTelanganatelangana,Trending Todayviral

ఓవైసి కాలేజీ ని కూల్చలేము… హైడ్రా కమిషనర్..

పాతబస్తీలోని సూరం చెరువు ప్రాంతంలోని ఎఫ్‌టీఎల్ భూభాగంలో నిర్మితమైన ఫాతిమా కాలేజీపై ఇటీవల రాజకీయంగా చర్చ జరుగుతుండగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ అంశంపై క్లారిటీ

Read More
home page sliderHome Page SliderNationalNewsNews Alerttelangana,viral

స‌మంత‌-రాజ్ రిలేష‌న్‌పై వ‌చ్చిన క్లారిటీ..

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వెబ్ సిరీస్‌లు, ఇత‌ర ప్రాజెక్టులతో అభిమానులని ప‌ల‌క‌రిస్తూ తెగ సంద‌డి చేస్తోంది. ప్రస్తుతం ఆమె “మా ఇంటి బంగారం” సినిమాతో పాటు,

Read More
Home Page SliderNews AlertTelanganatelangana,

తల్లిదండ్రులకు ఇంజినీరింగ్ గాలం.

హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తి కావస్తోంది. ఏ ర్యాంక్ వరకు ఏ

Read More
Home Page SliderNationalNews Alertviral

ప్రభుత్వానికి చేరిన కీలక నివేదిక..వీడనున్న మిస్టరీ

దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్

Read More
BusinessHome Page SliderInternationalNews AlertSports

ఐసీసీ సీఈఓ గా భారత మీడియా మొఘల్

దుబాయ్: భారత మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితుల య్యారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన

Read More
Andhra PradeshHome Page SliderNews AlertPolitics

శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం

శ్రీశైలం: శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో తొలుత

Read More