News

Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsviral

వర్షాల కారణంగా నలుగురు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం ప్రాణాంతకంగా మారింది. వరదనీటిలో కొట్టుకుపోయి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వైసీపీ అధినేత,

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelanganatelangana,

ఆర్టీసీ డ్రైవర్లకు ఫోన్ బ్యాన్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్ల మొబైల్ వాడకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడడం వల్ల పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsPolitics

ఈ రాకెట్ ప్రయోగంతో మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్

ఇస్రో త్వరలో ప్రయోగించే సీఎంఎస్‌-02 ఉపగ్రహం ద్వారా భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సమస్యను తీర్చబోతోంది. కొండల్లో, కొనల్లో, దట్టమైన అడవి ప్రాంతాల్లో కూడా సరికొత్త

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelanganatelangana,

మహిళలే మహారాణులు: సీతక్క

తెలంగాణలో మహిళలు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalNewsPoliticsviral

మాజీ ప్రధాని థాంక్స్ చెప్పారని బాంబుపేల్చిన యాసిన్ మాలిక్

లష్కరే తొయిబా చీఫ్‌ను కలిసినందుకు మాజీ ప్రధాని థ్యాంక్స్ చెప్పారని యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ వేర్పాటువాద నేత, జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternationalNewsviral

అర్జంట్‌గా అమెరికా వచ్చేయండి: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ సలహా

ఇతర దేశాల్లో ఉన్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు అర్జంట్‌గా సెప్టెంబరు 21లోపు అమెరికాకు తిరిగిరావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు సమాచారం. ఈ

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternationalNewsSportsviral

భారత్, ఆస్ట్రేలియా ‘ఏ’ తొలి టెస్ట్ డ్రా

లక్నో ఎకానా స్టేడియంలో భారత్ ‘ఏ’, ఆస్ట్రేలియా ‘ఏ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ ఫలితంలేకుండా డ్రాగా ముగిసింది. నిర్ణయం వెలువడే

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPolitics

అసెంబ్లీలో బోండా ఉమా vs పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శుక్రవారం సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కాసేపు రసవత్తర ఎపిసోడ్

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsTelanganatelangana,

పెట్టుబడులకు చిరునామా హైదరాబాద్

హైదరాబాద్ పెట్టుబడులకు చిరునామాగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు . ఢిల్లీలో జరిగిన 12వ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

Read More
home page sliderHome Page SliderInternationalNewsTrending Todayviral

అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్‌చిట్‌

ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఆయన గ్రూప్ కంపెనీలకు సెబీ నుంచి భారీ ఊరట లభించింది. ఈ కంపెనీ స్టాక్‌ అవకతవకలు, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడుతోందంటూ

Read More