News

Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

కర్నూలులో బస్సు ఘటనపై విచారణకు16 ప్రత్యేక బృందాలు

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న భయానక బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేయడానికి 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి అనిత శుక్రవారం

Read More
BusinessHome Page SliderNationalNews

బ్యాంక్ ఖాతాలకు నలుగురు నామినీలు

. నవంబర్ 1 నుంచి కొత్త నియమాలు. కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత.. బ్యాంక్ ఖాతా మూసివేతలో సులభతరం.. చట్టపరమైన క్లారిటీఇంటర్నెట్ డెస్క్: భారత ప్రభుత్వం తాజాగా

Read More
Home Page SliderLifestyleNationalNews Alertviral

అమ్మమ్మల స్కూల్ ఈ “ఆజిబైచి శాల”

వృద్ధ మహిళల కోసం ప్రత్యేక పాఠశాల. సమానత్వం, మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణ. ఒంటరితనాన్ని పోగొట్టే అరుదైన పాఠశాల. ఉపాధ్యాయుడు యోగేంద్ర బంగార్ కృషి ఇంటర్నెట్

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

తిరుపతి రెడ్డిని ప్రశ్నించిన జేఏసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొడంగల్ నియోజకవర్గ కేంద్రానికి

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

కర్నూలు బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశాలు

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదానికి కారణాలపై స్పష్టత రావడానికి అధికారులు సమగ్రంగా

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఉదయం నుంచే వర్షం విస్తారంగా పడుతోంది. ఈ

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

రెండు రోజుల పాటు మెగా జాబ్ మేళా :ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ : నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో ఆయన నియోజకవర్గం హుజూర్‌ నగర్‌ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

విజయవాడ MP చిన్ని–తిరువూరు MLA కొలికపూడి వివాదం ముదురుతోంది

విజయవాడ MP చిన్ని మరియు తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు బహిరంగంగా ముదురుతున్నాయి. కొలికపూడి గెలుపు కోసం తాను ₹18 కోట్లు ఖర్చు చేశానని,

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర విచారం

కర్నూలు సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన

Read More
accidentAndhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల్ని బలిగొంటున్నాయి

ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులు మళ్లీ మృత్యు శకటాలుగా మారాయి. ప్రయాణికుల భద్రతను పట్టించుకోకపోవడంతో మరొకసారి విషాదం చోటుచేసుకుంది. ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20కి పైగా

Read More