పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ
పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ మొదటి వారంలో జమ్మూలో పర్యటిస్తారు. కాశ్మీర్కు మొదటి వందే
Read MoreGet Live politics news and updates from Manasarkar on Indian Politics news, Today’s top politics headlines, government and current affairs, Elections, Political Gossips. Click for Live politics breaking news.
పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ మొదటి వారంలో జమ్మూలో పర్యటిస్తారు. కాశ్మీర్కు మొదటి వందే
Read Moreసోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కోల్కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై
Read Moreప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన కస్టమర్లకి గుడ్న్యూస్ చెప్పింది. జూన్ 1 నుండి కొన్నిరకాల ఖాతాలకు కనీస సగటు నెలవారీ నిల్వపై జరిమానాను రద్దు చేస్తామని
Read Moreభారీ వర్షాలు, వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, అస్సాంలో మే 31, 2025 నాటికి 32 మంది మృతి చెందారు.
Read Moreదేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన కొవిడ్ సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
Read Moreతమిళనాడులోని తెన్కాశి జిల్లా ప్రభుత్వాసుపత్రి డాక్టర్ శ్రీ పద్మావతి అవినీతి ఆరోపణలతో పదవీ విరమణ రోజే సస్పెండ్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే ఈ ఆరోపణలు ఆకుకూర కొనుగోలుకు
Read Moreశుక్రవారం గుజరాత్ టైటాన్స్- ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అయితే ఈ మ్యాచ్లో ఓటమి పాలైన గుజరాత్ టీమ్ అభిమానులు
Read Moreవిజిలెన్స్ అధికారుల వలలొ భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అంగుల్,
Read Moreటాలీవుడ్ బ్యూటీ శ్రీలీలకు ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శ్రీలీల తన ‘బిగ్ డే’ అంటూ మంగళస్నానాల ఫోటోలు షేర్
Read Moreపాకిస్తాన్తో చర్చలు జరగాలంటే ముందు ఉగ్రవాదులను అప్పగించాల్సిందే అంటూ కండిషన్ పెట్టారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని, ఇది కేవలం విరామమే
Read More