National

Get Live politics news and updates from Manasarkar on Indian Politics news, Today’s top politics headlines, government and current affairs, Elections, Political Gossips. Click for Live politics breaking news.

Home Page SliderNationalNewsviral

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: DVR స్వాధీనం – దర్యాప్తులో కీలక మలుపు

అహ్మదాబాద్, జూన్ 13:గుజరాత్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో కీలక మలుపు తలెత్తింది. ప్రమాదస్థలమైన శిథిలాల మధ్య నుంచి గుజరాత్‌ (ATS) అధికారులు డిజిటల్

Read More
Home Page SliderInternationalNationalviral

మాజీ సీఎం విజయ్‌ రూపానీ కుటుంబాన్ని పరామర్శించిన మోడీ

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ మాజీ సీఎం విజయ్‌భాయ్ రూపానీ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. విమాన ప్రమాదంలో అసువులు బాసిన వాళ్లలో విజయ్ రూపానీ కూడా ఉన్న సంగతి

Read More
Home Page SliderNationalNewsviral

విమాన ప్రమాద స్థలానికి ప్రధాని మోదీ

అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు.

Read More
accidentHome Page SliderNationalNews

విమాన ప్రమాదంలో ఏఏ దేశాల పౌరులు ఉన్నారంటే..

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయిపటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మొత్తం 242

Read More
Home Page SliderLifestyleNationalNews Alert

మీ పాపకు ‘ప్రిన్సెస్ సిండ్రోమ్‌’ ఉందా? చెక్ చేయండిలా?

ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎక్కువే. ఏదో ఒక కారణంతో ఒక బిడ్డతోనే సరిపెట్టేస్తున్నారు నేటి తల్లిదండ్రులు. ఆ

Read More
Home Page SliderNationalNewsviral

కుప్పకూలిన విమానం.. 242 మంది ప్రయాణికులు

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్

Read More
Home Page SliderNationalSportsviral

‘ఇంగ్లండ్ టూర్‌లో శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు ..?’ మండిపడ్డ గంగూలీ

ఇంగ్లండ్, భారత్ మధ్య జూన్ 20 నుంచి అయిదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్

Read More
home page sliderNationalSports

మేం అమ్మకానికి సిద్ధంగా లేం’..ఆర్సీబీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని విక్రయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ ఫ్రాంఛైజీ యాజమాన్య కంపెనీ డియాజియో స్పందించింది. ఫ్రాంఛైజీని అమ్ముతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.

Read More
BusinessHome Page SliderNationalNews Alert

యూపీఐ చెల్లింపులపై ఛార్జీల పెంపు

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎం‌డీఆర్)

Read More
crimeHome Page SliderNationalviral

భర్త హత్యకు 20 లక్షల సుపారీ ఇచ్చిన భార్య

మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్‌ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

Read More