News Alert

Andhra PradeshHome Page SliderNews AlertPolitics

జగన్ ఇంటివద్ద నిఘా నేత్రాలు

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద ఏపీ పోలీస్ పఠిష్టమైన నిఘా ఏర్పాటు చేసింది. జగన్ నివాసం వద్ద ఎదురుగా ఉన్న

Read More
Breaking NewscrimeHome Page SliderNews Alert

పల్నాడు జిల్లా డి.ఆర్‌.డి.ఏ. పిడీ బాలు నాయక్ పై వేటు

అమరావతి, అచ్చంపేట మండలాల్లో మంజూరు చేసిన వెలుగు రుణాల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావ‌డంతో పల్నాడు జిల్లా డి.ఆర్‌.డి.ఏ. పిడీ బాలు నాయక్ పై

Read More
crimeHome Page SliderNews AlertTelangana

మద్యం మత్తులో కుమారుడి దారుణ హత్య..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో విచక్షణా రహితంగా సొంత కుమారుడి పైనే దాడి చేశాడు తండ్రి. ఆరేగూడేనికి చెందిన సైదులు లారీ

Read More
Breaking NewscrimeHome Page SliderNews Alert

మ‌హిళ‌ను కాటేసి చ‌నిపోయిన పాము

సహజంగా పాము కాటేస్తే మనుషులు చనిపోవడం చూస్తుంటాం.. పరిపాటిగా జరుగుతుంటుంది. కానీ మనిషిని కాటేసి పాము మృతి చెందిన అరుదైన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా

Read More
Home Page SliderNationalNews Alert

  ‘కేజ్రీవాల్‌కు యమునానది శాపమే తగిలింది’…బీజేపీ ఎంపీ

కేజ్రీవాల్‌కు యమునానది శాపమే తగిలిందని, అందుకే ఓటమి పాలయ్యారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ పేర్కొన్నారు. కేజ్రీవాల్ పంజాబ్ పారిపోక తప్పదన్నారు. యమునా నదిని మా పార్టీ

Read More
Home Page SliderNationalNews Alert

సిబిల్ స్కోర్ కారణంగా పెళ్లి క్యాన్సిల్..

సాధారణంగా వివాహ సంబంధాలు కుదరాలంటే వరుడు, వధువుకి సంబంధించిన ఆస్తిపాస్తులు, చదువు, అందచందాలే కీలక పాత్ర పోషిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. మన క్రెడిట్ స్కోర్ కూడా పెళ్లిని

Read More
Home Page SliderNews AlertTelanganatelangana,

ఢిల్లీ ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని, ఆప్‌ను చీపురుతో ఊడ్చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగరబోతోందని జోస్యం చెప్పారు. ఈ

Read More
Home Page SliderInternationalNews Alert

ప్రజలను భయపెడుతున్న రక్తపు నది..

అర్జెంటీనాలోని సరండీ నది స్థానిక ప్రజలను భయపెడుతోంది. ఎందుకంటే ఆ నది ఇప్పుడు ఎర్రగా, రక్తం ప్రవహిస్తున్నట్లు మారిపోయింది. బ్యూనస్ ఎయిర్స్ నగర శివార్లలోని ఈ నది

Read More
Home Page SliderNationalNews Alert

భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు మృతి..

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పులతో గడగడలాడింది. సరిహద్దు వద్ద పూంచ్ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు పాకిస్తాన్

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

మహిళలకు శుభవార్త..

ఏపీ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలకు పెట్టుబడిలో రాయితీని ఇస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఈ రాయితీ ప్రస్తుతం 35 శాతం

Read More