అమరావతికి ఎదురులేకుండా చేస్తా..
అమరావతిని రాజధాని నగరం కాకుండా ఇక ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. అమరావతికి పూర్తి చట్టబద్దత కలిగేలా పఠిష్టంగా పార్లమెంట్లో చట్టం
Read Moreఅమరావతిని రాజధాని నగరం కాకుండా ఇక ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. అమరావతికి పూర్తి చట్టబద్దత కలిగేలా పఠిష్టంగా పార్లమెంట్లో చట్టం
Read Moreఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్పై నిప్పులు చెరిగింది భారత్. న్యూయార్క్లో జరిగిన ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన పటేల్ మాట్లాడారు.
Read Moreజమ్ముకశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ మహిళలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. వివాహాల ద్వారా పాకిస్తాన్ మహిళలు భారత్లో ప్రవేశించడంతో
Read Moreనేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ నుండి హీరో బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డునందుకోబోతున్నారు. ఈ
Read Moreబీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దమ్ముంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడాలని సవాల్
Read Moreతిరుమల శ్రీవారి దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దీనితో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో
Read Moreపహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో టూరిస్టుల వీడియోలు కీలకంగా మారాయి. మహారాష్ట్ర టూరిస్ట్ శ్రీజిత్ తన కుమార్తె డ్యాన్స్ వీడియోలో అనుమానితులను గుర్తించారు. ఈ వీడియోల్లో ఇద్దరు అనుమానాస్పదంగా
Read Moreజియో హాట్స్టార్ వేదికగా ఐపీఎల్ 2025 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. జియో హాట్స్టార్ ఇప్పటికే 100 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. ఐపీఎల్ మొదలైన తర్వాత
Read Moreఉగ్రదాడుల నేపథ్యంలో భారత్లోని అక్రమ వలసదారులని గుర్తించే పనిలో పడ్డాయి రాష్ట్రప్రభుత్వాలు. ఈ క్రమంలో గుజరాత్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో 1000 మంది పట్టుబడ్డారు. వీరందరూ బంగ్లాదేశ్కు
Read Moreజమ్ముకశ్మీర్లో మరోసారి హై అలర్ట్ జారీ చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం మరోసారి ఉగ్రదాడి జరగవచ్చనే హెచ్చరికలతో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. లష్కరే తొయిబా దాడులు
Read More