News Alert

NewsNews AlertTelangana

పార్టీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్ నేత

టీఆర్ఎస్ కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ మాజీ సలహాదారు శ్రీరామచంద్రుడు తేజావత్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణ

Read More
Andhra PradeshNewsNews Alert

ప్రకృతి అందాల నెలవు-శ్రీశైలం

శ్రీశైలం ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కనువిందు చేయబోతోంది. గంగమ్మ సరాసరి శ్రీశైల మల్లికార్జునుని పాదాలచెంతకు సమయానికి చాలా ముందుగానే వచ్చేసింది. పర్యాటకులకు,ప్రకృతి ప్రేమికులకు తీయని వార్తను అందిస్తోంది

Read More
NewsNews AlertTelangana

తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు

కొన్ని రోజుల విరామం తర్వాత తెలంగాణలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్,సంగారెడ్డి,మెదక్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదయ్యింది. హైదరాబాద్‌లోని

Read More
Andhra PradeshNewsNews Alert

ఎంపీ రఘురామపై హత్య యత్నం… చంద్రబాబు సంచలన ఆరోపణ

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం కోనసీమ , పశ్చిమ గోదావరి

Read More
NewsNews AlertTelangana

హైదరాబాద్‌లో భారీ వర్షాలు….పోలీసుల సూచనలు

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన..క్రమంగా పెరిగింది.అమీర్‌పేట,ఎస్ఆర్ నగర్,ఖైరతాబాద్,జూబ్లీహిల్స్,బంజరాహిల్స్,సోమజీగూడ,నాంపల్లి,అబిడ్స్,కోఠి,బషీర్‌బాగ్,హిమయత్‌నగర్,దిల్‌సుఖ్

Read More
NationalNewsNews Alert

సీబీయస్‌ఈ 10 వ తరగతి ఫలితాలు విడుదల

ఎప్పుడెప్పుడా అని విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సీబీఎస్‌ఈ 10 వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయమే సీబీఎస్‌ఈ 12 విడుదల కాగా కొద్దిసేపటి

Read More
InternationalNewsNews Alert

డ్రాగన్ దుశ్చర్య- డోక్లాం వద్ద గ్రామం నిర్మాణం

డ్రాగన్ కంట్రీ చైనా కుతంత్రాలకు అంతు లేకుండా పోతోంది. డోక్లాం దగ్గర భూటాన్‌కు సమీపంలో చైనా ఒక గ్రామాన్ని నిర్మిస్తోందని తాజా శాటిలైట్ ఇమేజ్‌ల వల్ల భారత

Read More
News Alert

హైదరాబాద్‌లో క్రికెట్ సందడి

క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. చాలాకాలం తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్ సందడి నెలకొనబోతోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు భారత్‌తో టీ-20 మ్యాచ్‌లు ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం

Read More
NewsNews AlertTelangana

టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కిషన్ రెడ్డి

జాతీయ విపత్తుల నిర్వహణ కింద తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం మూడువేల కోట్లు నిధులు విడుదల చేసిందని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారాలు

Read More
InternationalNews Alert

గొటబాయ గెటౌట్ అంటున్న సింగపూర్

ఇటీవల కాలంలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక నుండి పారిపోయిన ఆ దేశ  మాజీ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స(Gotabaya Rajapaksa) ప్రస్తుతం సింగపూర్‌లో(Singapore) ఉన్నారు. అయితే ఇప్పుడు

Read More