News Alert

Andhra PradeshNewsNews Alert

ప్రభుత్వ మిగులు ఆస్తుల అమ్మకం పై పార్లమెంట్‌లో మాగంటి ప్రశ్నలు  

దేశంలో నేషనల్ ల్యాండ్ మోనెటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి, కేంద్ర సంస్థల మిగులు భూములు మరియు ఉపయోగంలేని భవనాల మరియు ఆస్తుల చలామణి, అమ్మకాలు ప్రక్రియ గురించి

Read More
NationalNewsNews Alert

కాంగ్రెస్ నేతల ధర్నా….రాహుల్ గాంధీ అరెస్టు

సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌ వరకు కాంగ్రెస్‌ ఎంపీలు భారీ ఎత్తున

Read More
Andhra PradeshNews Alert

ఏపీ ఎంసెట్‌లో అబ్బాయిలదే ఆధిక్యం

ఈఏపీసెట్ ఫలితాలను ఈరోజు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈఏపీసెట్ పరీక్షలు జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు,  ఇంజనీరింగ్

Read More
NationalNews Alert

కల్తీ మద్యం తాగి 22 మంది కూలీలు మృతి

గుజరాత్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదం నింపింది. కల్తి మద్యం తాగి ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read More
Andhra PradeshNews Alert

అవినీతి అంతానికి జగన్ పంతం…

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవల్లో అక్రమాలకు తావులేకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం

Read More
NewsNews AlertTelangana

గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలన్న నారాయణ

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళి సై పరిధికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. గవర్నర్ అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా

Read More
NationalNewsNews Alert

‘లిక్కర్‌ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా!

ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. తాజాగా ఛతీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి బందీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరాలను ప్రేరేపించే

Read More
NationalNewsNews Alert

ఈడీ విచారణకు రెండోసారి సోనియా గాంధీ

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట రెండో రౌండ్ విచారణకు హాజరుకానున్నారు. ED

Read More
News Alert

ఆధ్యాత్మిక పిరమిడ్ సృష్టికర్త పత్రీజి

కోట్లాది మందిని ఆధ్యాత్మికతవైపు మళ్లించిన ప్రముఖ ఆధ్యాత్మిక ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ  ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన కేంద్రంలో ఆ

Read More
NewsNews AlertTelangana

మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం..

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు సూచించారు.ఈ మేరకు కేటీఆర్ ట్వీట్

Read More