News Alert

Andhra PradeshNewsNews Alert

సీఎం జగన్‌ను కలిసిన మంత్రి పువ్వాడ

గోదావరి వరదల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ఆరోపణలు

Read More
NewsNews AlertTelangana

కేసీఆర్ పై షర్మిల తూటాల వర్షం

గత కొంత కాలంగా  షర్మిల కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొన్న విద్యాసంస్ధల విషయమై ట్విట్టర్ వేదికగా

Read More
InternationalNews Alert

UNOలో భారత శాశ్వత ప్రతినిధిగా మొదటిసారిగా మహిళ

ఐక్యరాజ్యసమితిలో మన భారత మహిళకు విశేష గౌరవం లభించింది. భారత రాయబారి రుచిరా కాంబోజ్ UNOకి భారత శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డారు. ఈ సందర్భంగా మహిళలు తలుచుకుంటే

Read More
Andhra PradeshNewsNews Alert

తరగతుల విలీనంపై మరోమారు క్లారీటీ… AP విద్యాశాఖ మంత్రి బొత్స

ఏపీలో తరగతుల విలీనంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్‌ గత సోమవారం మీడియాతో

Read More
NewsNews AlertTelangana

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో షాకింగ్ విషయాలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య

Read More
InternationalNewsNews Alert

భారతీయులు… పాకిస్తానీలుగా ఎందుకు మారాలనుకుంటున్నారంటే..!

భారతదేశీయులు సాధారణంగా ఇతర దేశాల వారిని వివాహం చేసుకోవడం పరిపాటే. కానీ మిగతా దేశాలతో పోలిస్తే పాకిస్తాన్‌ పౌరులతో భారతీయుల వివాహం కొంచెం భిన్నమయిందనే చెప్పాలి. ఎందుకంటే

Read More
Andhra PradeshNews Alert

ప్రజలను మోసం చేయడం మంచిది కాదు జగన్.. బూరగడ్డ వేదవ్యాస్

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం నేడు పంపిణీ చేయనుంది. చిరు వ్యాపారులు , హస్త కళాకారులు, సంప్రదాయ చేతి

Read More
NationalNewsNews Alert

కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌లో రజత పతకం

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో రజత పతకం సాధించింది. దీంతో ఈ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో 13వ పతకం చేరింది. మిక్స్‌డ్‌ టీం

Read More
NewsNews AlertTelangana

రేవంత్‌రెడ్డి తెలంగాణా చంద్రబాబు- డీకే అరుణ చురకలు

కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ, రాష్ట్రంలోనూ బలహీనపడిపోయిందని, దేశ ప్రజలందరూ బీజేపీ పక్షాన ఉన్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.  కక్షపూరిత రాజకీయాల కారణంగానే హుజురాబాద్‌లో ఉపఎన్నిక

Read More