News Alert

NationalNews Alert

కేబినెట్ విస్తరణ.. మహారాష్ట్రలో మళ్లీ సంక్షోభం…

మహరాష్ట్రలో నూతన మంత్రి వర్గం కొలువుదీరింది. 18 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కేబినేట్ ప్రమాణస్వీకారం సమయంలో ఓ అసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నూతన

Read More
NewsNews AlertTelangana

కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తాం… మునుగోడు టీఆర్ఎస్‌ నేతల తిరుగుబావుటా

మునుగోడులో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీల్లో అగ్గిరాజుకుంటోంది. టికెట్ ఎవరికి ఇస్తారన్న పంచాయితీ నడము మాకంటే మాకేనంటూ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు

Read More
NewsNews Alert

వరవరరావుకు శాశ్వత బెయిల్‌…

భీమా కోరేగావ్‌ కేసులో విరసం నేత వరవరరావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరవరరావు పిటిషన్‌ వేసిన విషయం

Read More
Andhra PradeshNewsNews Alert

గాలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన… జగన్ సర్కార్

గతంలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ వ్యవహారం..తాజాగా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న

Read More
InternationalNewsNews Alert

చైనాలో లేవి వైరస్ కలకలం

ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తలకిందులయ్యాయి. అది సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఎంతో మందిని బలి తీసుకోవడంలో పాటుగా , దేశ

Read More
NationalNews Alert

ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కోవిడ్ బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ప్రియాంక గాంధీ వాద్రా ట్వీటర్ ద్వారా వెల్లడించారు. తనకు

Read More
Andhra PradeshNewsNews Alert

చంద్రబాబుకి మోదీ అభయం.. జగన్ గుండెళ్లో రైళ్లు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు సింహం సింగిల్‌గా వస్తుంది అని డైలాగులు వేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు మాత్రం తీవ్రంగా భయపడుతున్నట్టు తెలుస్తుంది.

Read More
NationalNews Alert

ఆకాశంలో ఆశల హరివిల్లు- భారత మహిళా పైలట్స్ రికార్డు

“లేచింది మహిళాలోకం నిద్ర లేచింది మహిళా లోకం”  అంటూ ఏనాడో అన్నగారు N.T. రామారావుగారు గుండమ్మ కథ సినిమాలో పాడారు. నేడు  ఆమాట అక్షరాలా నిజం చేస్తున్నారు

Read More
Andhra PradeshNews AlertTelangana

బీజేపీలోకి జయసుధ , జయప్రద

ఒకనాటి అందాల తారలు బీజేపీలోకి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు సినిమా రంగంలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారలు రాజకీయల్లోకి రావడం పై ఇప్పుడు

Read More
NationalNewsNews Alert

సెప్టెంబర్ 7 నుండి కాంగ్రెస్ జోడో యాత్ర

సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభిచనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. 150 రోజుల్లో 12 రాష్ట్రాల మీదుగా కాశ్మీర్ చేరుకోవడంతో ఈ జోడోయాత్ర

Read More