News Alert

NewsNews AlertTelangana

థీమ్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన అలీ

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్‌లో రెస్టారెంట్ చెయన్ జిస్మత్‌జైల్‌ను , మండీ థీమ్ రెస్టారెంట్ ఓపెన్ చేసింది. దీనిని ప్రారంభించేందుకు టాలీవుడ్ హాస్యనటుడు అలీని ఆహ్వానించగా ,

Read More
Andhra PradeshNewsNews Alert

పవన్ నోట మూడో ముచ్చట

పొత్తులపై తేల్చేశాడు. తాను ఎవరి తొత్తును కాదని.. ఎవరి అడుగులకు మడుగులొత్తనని చెప్పాడు. మార్పు కోసం తుది వరకు పోరాడతానని అన్నారు. రాస్కో సాంబా… అంటూ మూడో

Read More
NationalNews Alert

వాళ్ల వల్లే ఇప్పుడు అధికారంలో ఉన్నాం: నితిన్ గడ్కరీ

ఇటీవలే ప్రకటించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు కోల్పోయిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తాము ఇప్పుడు అధికారంలో ఉన్నామంటే అందుకు

Read More
Andhra PradeshNewsNews Alert

తెలంగాణ నుండి రావాల్సిన బకాయిలు ఇప్పించండి

విభజన చట్టంలోని అంశాలు ఇంకా పూర్తి కాలేదు. పోలవరానికా నిధులు లేవు. విద్యుత్ బకాయిలా సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఎన్నింటినో నెత్తికెత్తుకుని ఏపీ సీఎం జగన్

Read More
InternationalNews Alert

సూర్యుడిపై ఇస్రో పరిశోధనలు…ఆదిత్య ఎల్‌1 ప్రయోగం

సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) సమాయత్తం అయ్యింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) సంయుక్తంగా సూర్యుడిపై

Read More
NationalNewsNews Alert

దిగ్గజ పాక్ గాయని నూర్ కన్నుమూత

పాకిస్థాన్ దిగ్గజ గాయని నయ్యారా నూర్ అనారోగ్యంతో మరణించారు. ఆమె తన అధ్భుత గానాలతో అటు పాకిస్థాన్‌తో పాటుగా భారత్‌లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మెలోడి

Read More
NewsNews Alert

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బర్త్ డే విషెస్..

మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు గ్రామంలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ తమ్ముళ్లు.

Read More
NationalNews AlertTelangana

రామోజీ ఓ స్ఫూర్తి ప్రదాత .. అమిత్ షా ప్రశంసలు

అక్షర యోధునితో అపర చాణుక్యుని భేటీ ఆసక్తి రేపింది. మునుగోడు సభతో పాటు రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ లతో అమిత్ షా జరిపిన ప్రత్యేక సమావేశాలే ఇప్పుడు

Read More
NewsNews AlertTelangana

నేడు స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణాకు

Read More