News Alert

NewsNews AlertTelangana

ఈటలను పరామర్శించిన గవర్నర్‌

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ గురువారం పరామర్శించారు. తండ్రి ఈటల మల్లయ్య (104) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన

Read More
NationalNewsNews Alert

హైవేపై ఇక ఆటోమేటిక్ టోల్ చార్జ్  

పైలెట్ పథకం ప్రాజెక్ట్ ఆధారంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను తొలగించే యోచనలో కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ పథకం కొనసాగుతుందని రోడ్డు రవాణా , జాతీయ

Read More
Andhra PradeshNewsNews Alert

కుప్పం బంద్

తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కావాలనే తమను రెచ్చగొట్టి.. గొడవలకు ఆజ్యం పోశారని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ వారి రౌడీయిజానికి నిరసనగా కుప్పం బంద్ కు వైసీపీ పిలుపిచ్చింది.

Read More
InternationalNewsNews Alert

భారత్‌లో ఉగ్రదాడికి 30 వేలు తీసుకున్న వ్యక్తి

పాకిస్థాన్ నుండి భారత్‌కు వచ్చిన ఓ ఉగ్రవాదిని సైన్యం అరెస్ట్ చేసింది. అతని వద్ద నుండి ఆసక్తి కర విషయాలను రాబట్టింది. ఆగస్టు 21న నౌషార సెక్టార్

Read More
Andhra PradeshNewsNews Alert

డీజీపీ కార్యాలయం ముట్టడికి టీడీపీ యత్నం

కుప్పం ఘటనకు వ్యతిరేకంగా విజయవాడలోని డీజీపీ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించే ప్రయత్నం చేశాయి. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా

Read More
NationalNews Alert

TCS ఉద్యోగులకు తీపి కబురు

TCS సంస్థ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్తోంది. ఏమంటే మొదటి క్వాటర్‌లో 100శాతం వేరియబుల్ వేతనాన్ని అందిస్తోంది. దేశంలోని ప్రముఖకంపెనీలన్నీ ఈ విషయంలో ఉద్యోగులకు కొంత

Read More
NationalNewsNews Alert

జార్ఖండ్ సీఎం శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిన ఈసీ

కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కు సిఫార్సు చేసింది. తనకు తానే మైనింగ్

Read More
Andhra PradeshNewsNews Alert

బాబు పర్యటన ఉద్రిక్తం.. కుప్పంలో రణరంగం

సొంతవూరు.. సొంత నియోజకవర్గం. అంతా తన వారే. పార్టీకి బలమైన కేంద్రం. గట్టి పునాదులు ఉన్న ప్రాంతం. ధైర్యంగా ఆ గడ్డ మీద కాలు పెడితే.. వైసీపీ

Read More
NewsNews AlertTelangana

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

జర్నలిస్టులకు శుభవార్త. హైదరాబాద్‌లో 14 ఏళ్లుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీలోని వెయ్యి మందికి పైగా

Read More
Andhra PradeshNews Alert

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి- GVMC

వినాయక మండపాలకు అనుమతి ఉండాల్సిందేనన్నారు విశాఖ నగర పోలీస్ కమీషనర్ సీ.హెచ్, శ్రీకాంత్. నగరంలోని వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఉత్సవకమిటీలు సహకరించాలని కోరారు. మండపాలు ఏర్పాట్లు

Read More