News Alert

InternationalNewsNews Alert

యూ వైబింగ్ సంచలనం…

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో చైనాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు యూ వైబింగ్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఆరున్నర దశాబ్దాల తర్వాత  ఒక గ్రాండ్‌స్లామ్‌లో చైనా నుంచి సింగిల్స్‌ విభాగంలో

Read More
InternationalNewsNews Alert

గోర్భచేవ్ కన్నుమూత

సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షడు మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోర్బచేవ్ ఆసత్రిలో చికిత్స పొందుతూ  తుది శ్వాస విడిచినట్లు

Read More
News Alert

యూపీలో బంగారు గణపతి

దేశమంతా ఉత్సవాలకు సిద్దమైంది. హిందువులు అత్యంత సంతోషకరంగా, ఎంతో సందడిగా, చేసుకునే పవిత్రమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వినాయక చవితి వేడుకలు

Read More
NationalNews Alert

విధుల్లో అలసత్వం కారణంగా కేంద్రమంత్రి, క్లర్క్‌కి నేరుగా ఫోన్

ప్రభుత్వ అధికారుల పని ఎప్పుడూ కత్తి మీద సామే. ఎప్పుడైనా విధుల్లో అలక్ష్యంగా ఉంటే గట్టి దెబ్బ తినక తప్పదు. అమేధీ నియోజక వర్గంలోని తహసిల్‌లో పనిచేస్తున్న

Read More
Andhra PradeshNewsNews Alert

పంచాయితీ తేలదు.. బకాయిలు రాలవు

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య క‌రెంటు బ‌కాయిల పంచాయితీ ఇప్ప‌ట్లో తేలేట‌ట్టు లేదు. ఏపీ నుంచి తీసుకున్న క‌రెంటుకు డ‌బ్బులు క‌ట్టాల‌ని కేంద్రం ఆదేశించ‌డంపై తెలంగాణ మండిప‌డుతోంది. 30రోజుల్లో

Read More
NewsNews AlertTelangana

సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించిన యాంకర్‌ అనసూయ..

సినీనటి బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌  సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించారు. సినిమాల్లో మంచి మంచి పాత్రలో నటించడమే కాకుండా బుల్లితెరపై యాంకర్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును

Read More
NewsNews AlertTelangana

తెలంగాణాలో బీజేపీదే అధికారం

రానున్న రోజుల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మునుగోడు ఉపఎన్నికతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనకు అంతం ప్రారంభమవుతుందన్నారు.

Read More
NewsNews AlertTelangana

టీఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పెంపు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గడువును టెక్నికల్‌ బోర్డు సెప్టెంబరు 2వ తేదీ వరకు పెంచింది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన గడువు ఈ నెల

Read More
Andhra PradeshNews AlertTelangana

బుల్లితెర డాన్స్ షో కు మహేశ్ బాబు కుమార్తె సితారతో కలిసి ఎంట్రీ

మహేశ్‌బాబు సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు. టెలివిజన్ షోలకు, ఫంక్షన్‌లకు చాలా అరుదుగా వస్తుంటారు. ఇప్పుడు ఆయన అభిమానులను ఖుషీ చేసే పని ఒకటి చేసారు మన

Read More
NationalNewsNews Alert

5 రాజ‌ధానులు అవసరమే..

దేశంలో ప్రాంతీయ‌, ఆర్ధిక అస‌మాన‌త‌లు తొల‌గించాలంటే భార‌త్‌కు ఐదు రాజ‌ధానులు ఉండాల‌ని తాను న‌మ్ముతున్న‌ట్టు అస్సామ్ ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. అభివృద్ధిలో స‌మ‌తూకం సాధించేలా,

Read More