News Alert

NationalNews Alert

1.14 లక్షల కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్లు జారీ చేసిన IT శాఖ

ఆదాయపు పన్ను శాఖ వినియోగదారులకు శుభవార్తనందించింది. ఈ ఏప్రిల్- ఆగస్టు నెలల్లో 1.14 లక్షల కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్లను జారీ చేసింది. 1.96 కోట్ల కేసుల్లో

Read More
Andhra PradeshNews Alert

జనసేనాని పుల్ ఫైర్     

విజయవాడలో జరిగిన ఘటనపై  స్పందించిన జనసేన అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు నిర్మించిన దిమ్మెను వైసీపీ నేతలు జేసీబీతో కూల్చేశరని , వైసీపీ

Read More
News AlertTelangana

పేలిన గ్యాస్ సిలిండర్

సికింద్రాబాద్‌లో భారీ పేలుడు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ అపార్ట్‌మెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ పేలుడు సంభవించినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమైన

Read More
Andhra PradeshNews Alert

ఏపీలో టీచర్స్ ఫెడరేషన్ అనూహ్య నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయసంఘాలు ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చాయి. రాబోయే సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానిస్తోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు

Read More
NationalNews Alert

KGF రాఖీభాయ్‌ స్ఫూర్తితో నలుగురిని చంపాడు

సినిమాల వల్ల యువతరం ఎంతగా భ్రష్టు పట్టిపోతోందో ఈ సంఘటన తెలియజేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న మూడు హత్యలు తీవ్ర కలకలం రేపాయి.

Read More
Andhra PradeshNews Alert

తెనాలిలో అన్నక్యాంటిన్ వద్ద ఉద్రిక్తత

“అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్లయ్యింది” గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల వ్యవహారం. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను జరగనివ్వకుండా అడ్డు పడుతున్నారు.

Read More
NewsNews AlertTelangana

మూవీపై కేసీఆర్ పొలిటికల్ బ్రహ్మాస్త్ర

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగక పోవడం వెనుక పలు అనుమానాలు బయటకు వస్తున్నాయి. సెప్టెంబర్ 3 బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్‌సిటిలో ఘనంగా

Read More
News AlertTelangana

కలెక్టర్‌తో నిర్మల ప్రవర్తించిన తీరు నన్ను భయపెట్టింది:కేటీఆర్

కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ జిల్లా కలెక్టర్

Read More
NationalNewsNews Alert

పర్యావరణ హితమైన ఆకలి తీర్చే ఖీర్ గణపతి

భగవంతుడు కోరుకొనేది మానవుల శ్రేయస్సునే. “మానవసేవయే మాధవసేవ”అనే సూత్రాన్ని నమ్మింది. ముంబైకి చెందిన రింతూ కళ్యాణి. ఆమె పుణ్యం పురుషార్థం కలిసి వచ్చేలా చక్కటి ఆలోచనను చేసింది.

Read More
NationalNews Alert

మంకీపాక్స్ కలకలం..ఏకంగా 31మందికి

కొవిడ్-19 వల్ల ఇప్పటికే దేశాలన్నీ అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి వాటికి సంబంధించిన కేసులు ఇంకా నమోదౌతూనే ఉన్నాయి. ఈ  వైరస్ బారిన పడి ఇప్పటికే

Read More