Author: sameer Mohd

NewsTelangana

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మర్చిపోకూడదు

తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ

Read More
NewsTelangana

అట్టహాసంగా వజ్రోత్సవ ముగింపు వేడుకలు

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముగింపు వేడుకలు ఎల్‌బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు తెలంగాణ సీఎం

Read More
NewsTelangana

కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం యత్నం

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్‌ స్కాం హైదరాబాద్‌లో ఉద్రిక్తతలకు దారి తీసింది.  లిక్కర్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ…

Read More
NewsTelangana

కేసీఆర్‌కు పాలన చేతకాదు…

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్‌కు పరిపాలన చేతకాదని.. పరిపాలన అంటే ఏంటో కేసీఆర్‌కు తెలియదని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల షాకింగ్‌

Read More
InternationalNews

ఐకాన్ స్టార్‌కి అరుదైన గౌరవం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు యూనైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. యూఎస్‌ఏలోని న్యూయార్క్ ప్రతి సంవత్సరం నిర్వహించే `ఇండియా డే’ పరేడ్‌కు యావత్‌

Read More
Andhra PradeshNews

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. శ్రావణ మాసం పైగా సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రధాన వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

Read More
Andhra PradeshNews

అమిత్‌ షా- తారక్ భేటీపై కొడాలి నాని షాకింగ్ కామెంట్‌

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో టాలీవుడ్‌ అగ్రహీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై ఏపీ

Read More
NewsTelangana

బీజేపీ ఆఫీసులో వాస్తు మార్పులు

హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు చేపట్టారు. అధికారంలోకి రావటం కోసం కార్యాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నామని బీజేపీ వర్గాలు తెలిపాయి. కార్యాలయం

Read More
NewsTelangana

లిక్కర్‌ స్కాంలో ఏ విచారణకైనా సిద్ధం

ఢిల్లీ లిక్కర్‌ స్కాంకి తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై పూర్తిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Read More
NationalNews

ఢిల్లీలో హై టెన్షన్‌… మరోసారి రైతుల ఆందోళనలు…

దేశంలో రైతులు మరోసారి ఆందోళనలకు రెడీ అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులు ప్రస్తుతం నిరుద్యోగంపై పోరుబాట

Read More