Author: sameer Mohd

NationalNews

స్పృహలోకి వచ్చిన బాలీవుడ్‌ కామెడియన్‌

ఎట్టకేలకు బాలీవుడ్‌ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ్‌ స్పృహలోకి వచ్చారు. ఈ విషయాన్ని వ్యక్తిగత కార్యదర్శి గర్విత్‌ నారంగ్‌ ప్రకటించారు. గత 15 రోజులుగా వైద్యులు చికిత్స

Read More
NationalNews

కేజ్రీవాల్‌ మీటింగ్‌కు 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మా

లిక్కర్‌ స్కాం వ్యవహారంపై ఒక్కసారిగా ఢిల్లీ పాలిటిక్స్‌ హీటెక్కాయి. ఆప్‌ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ

Read More
NewsTelangana

ఎమ్మెల్యేకు మరోసారి నోటీసులు

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి 41 సీఆర్‌పీసీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పలు పీఎస్‌లో నమోదైన కేసుల్లో పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై 3 రోజుల్లో

Read More
NewsTelangana

గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

బిల్కిస్‌ బానో కేసు నిందితుల్ని రిలీజ్‌ చేసిన అంశంపై గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 11

Read More
NewsTelangana

మునుగోడుపై నో కామెంట్‌

తెలంగాణ వివాదాస్పద కాంగ్రెస్‌ నాయకుడు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి బుధవారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఢిల్లీలో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆమెతో 40

Read More
NewsTelangana

ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హిండీస్‌ ఫార్మా ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. పలువురు

Read More
NewsTelangana

కవితకు ఊరట

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సిటీ సివిల్‌ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ

Read More
InternationalNews

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

ఈ రోజు స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెట్లు మగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్న నేపథ్యంలోఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల్లో అమ్మకాలు సూచీలను

Read More
NewsTelangana

మత కలహాలకు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుట్ర

టీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ ఆరోపణలు డైవర్ట్‌ చేసేందుకు హైదరాబాద్‌లో మత విద్వేషాలు, మత ఘర్షణలకు సీఎం

Read More
NewsTelangana

రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలి

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కోరారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని…

Read More