Author: sameer Mohd

NationalNews

ప్రపంచం వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సప్ సేవలు

సమాచారానికి కొత్త నిర్వచనం చెప్పిన వాట్సప్ మూగబోయింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతం నుంచి మేసే‌జ్‌లు వెళ్లకపోవడంతో కస్టమర్లు ఆగమాగమవుతున్నారు. ఎక్కువ మంది మేసేజ్‌లు పోవడం

Read More
NewsTelangana

ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభ… హాజరుకానున్న జేపీ నడ్డా

మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.  ప్రచారంలో కమలం పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి

Read More
NewsTelangana

మునుగోడు బీఎస్పీ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారి

మునుగోడులో వార్‌ మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. తాజాగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. ఆందోజు శంకరా

Read More
Andhra PradeshNews

దర్శన క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపివేత

తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది. శ్రీవారి దర్శనం కోసం రెండు రోజులుగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. విపరీతమైన రద్దీ ఏర్పడింది. వరుస సెలవులతోపాటు తమిళులు పవిత్రంగా

Read More
NewsTelangana

రాష్ట్రాన్ని ఏమి చేయలేని టీఆర్‌ఎస్‌.. దేశానికి ఏం చేస్తుంది..?

తెలంగాణ సెంటిమెంట్‌తో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌… 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి తెలంగాణ ప్రజలపై భారం వేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ మండిపడ్డారు.

Read More
NationalNews

మై డియర్‌ చిరు ఐలవ్యూ… వీడియో వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం `గాడ్‌ ఫాదర్‌’ గ్రాండ్‌గా రీలీజ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద 

Read More
NationalNews

ఆస్ట్రేలియాకు టీమిండియా పయనం

టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమయింది. టోర్నీకి బయల్దేరే ముందు టీమిండియా క్రికెటర్ల ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వరుసగా ఆస్ట్రేలియా,

Read More
NewsTelangana

జింఖానా గ్రౌండ్‌లో ఉద్రిక్తత… ఫ్యాన్స్‌కు తీవ్ర గాయాలు… ఒకరి పరిస్థితి విషమం

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ నెల 25న జరిగే ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం నగరంలోని జింఖానా

Read More
Andhra PradeshNews

పవన్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఫైరయ్యారు. ఏపీ సీఎం జగన్‌పై ఆదివారం పవన్‌కళ్యాణ్‌ విమర్శించిన నేపథ్యంలో రోజా గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Read More
InternationalNews

ప్రపంచ కుబేరుల్లో అదానీ 2వ స్థానం

స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీలకి చెందిన షేర్ల విలువ బాగా పెరగడంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుల లిస్ట్ లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 2వ

Read More