Author: sameer Mohd

NewsTelangana

భారత్‌ జోడో యాత్రలో అపశృతి.. కాంగ్రెస్‌ నేతకు తీవ్ర గాయాలు..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగుతోంది. రాహుల్‌గాంధీకి స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో జనాలు

Read More
NewsTelangana

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణం. ఇందుకు సోనియా గాంధీ ఆనాడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. భారత్‌

Read More
NationalNews

కేబుల్‌ బ్రిడ్జి ప్రమాద బాధితులకు మోదీ పరామర్శ

గుజరాత్‌ రాష్ట్రం మోర్బీలోని బ్రిటిష్‌ కాలం నాటి కేబుల్‌ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 140 మంది మృతి చెందారు.

Read More
Andhra PradeshNews

కన్నీరు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే

కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్‌, చల్లాయపాళెం గ్రామానికి చెందిన అత్తిపాటి గోపి వైసీపీ కార్యకర్తలు ఇటీవలే అకాల మరణం చెందారు.

Read More
NewsTelangana

ఈసీ క్లియరెన్స్‌తో రాజగోపాల్‌రెడ్డికి ఊరట

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి భారీ ఊరట దక్కింది. రాజగోపాల్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఫిర్యాదులను ఈసీ తిప్పికొట్టింది. టీఆర్‌ఎస్‌

Read More
NewsTelangana

మనది పేదల ప్రభుత్వం.. బీజేపీది పెద్దల ప్రభుత్వం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ మంగళవారం నారాయణపురంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ…

Read More
NewsTelangana

హైదరాబాద్‌లో భారత్‌ జోడో యాత్ర… నెక్లెస్‌ రోడ్డులో కార్నర్‌ మీటింగ్‌

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రం నేడు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది.

Read More
Andhra PradeshNews

అమరావతి పిటిషన్లను మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంత రైతులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై

Read More
NationalNews

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు

Read More
NationalNews

మాజీ క్రికెటర్‌ రెస్టారెంట్‌కు భారీ అగ్ని ప్రమాదం

భారత మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌కు భారీ అగ్ని ప్ర్రమాదం సంభవించింది. మహారాష్ట్ర, పూణే నగరంలోని లుల్లానగర్‌ ప్రాంతంలోని భవనం పైఅంతస్థులో ఉన్న

Read More