Author: sameer Mohd

NationalNews

కేంద్ర మంత్రి గడ్కరీకి అస్వస్థత

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్‌ గడ్కరీ వెళ్లారు.

Read More
NationalNews

ఈడీపై జార్ఖండ్‌ సీఎం ఆగ్రహం

జార్ఖండ్‌ ప్రభుత్వంపై కేంద్ర సర్కార్‌ భారీ కుట్ర పన్నిందని సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పారిపోతాడనుకుంటున్నారా… అంటూ విచారణ సంస్థలపై హేమంత్‌

Read More
NewsTelangana

ఘర్‌ వాపసీ ప్రచారంపై ఈటల స్పందన

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరుతారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. `ఘర్‌ వాపసీ’ అంటూ ఈటల ఫోటోతో సోషల్‌ మీడియాలో

Read More
NewsTelangana

కేసీఆర్‌నే చేర్చుకోలేదు.. కవితను ఎలా చేర్చుకుంటాం..

ఢిల్లీ చుట్టూ తిరిగినా కేసీఆర్‌నే తమ పార్టీలో చేర్చుకోలేదని, కవితను ఎలా చేర్చుకుంటామని బీజేపీ తెలంగాణ ఛీఫ్‌ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన టీఆర్‌ఎస్‌

Read More
NationalNews

కాంగ్రెస్‌ పార్టీకి అజయ్‌ మాకెన్‌ రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్‌ నేత షాకిచ్చారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు అజయ్‌ మాకెన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన

Read More
NewsTelangana

ఎల్‌.రమణకు ఈడీ నోటీసులు

చీకోటి ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయనతో సంబంధాలున్న వారి గురించి ఆరా తీస్తోంది. క్యాసినో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో

Read More
NewsTelangana

కమలం పార్టీలోకి మర్రి శశిధర్‌ రెడ్డి?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ నేతలతో కలిసి

Read More
NationalNews

ఇక సెలవు.. ముగిసిన కృష్ణ అంత్యక్రియలు..

అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గాల్లో కాల్పులు జరిపి గౌరవవందనం

Read More
NewsTelangana

మంత్రి తలసాని సోదరులను విచారిస్తున్న ఈడీ

కొద్ది రోజులుగా ఈడీ, ఐటీ శాఖల అధికారులు తీవ్ర స్థాయిలో దాడులతో తెలంగాణ రాష్ట్రానికి చుట్టేస్తున్నారు. పలువురు టీఆర్‌ఎస్‌ నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు.

Read More
NationalNews

దగ్గుమందుపై నిషేధం భారత్‌కు సిగ్గుచేటు

భారత్‌లో తయారైన దగ్గుమందు జాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైందని ఆఫ్రికా ఆరోపించడం మన దేశానికి సిగ్గు చేటని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. బెంగళూరులో

Read More