Author: sameer Mohd

Home Page SliderTelangana

గత పాలకుల నిర్లక్ష్యంతో ఇలాంటి పరిస్థితి..

ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం (SLBC) ప్రాజెక్టు సమీక్ష

Read More
Home Page SliderTelangana

పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ల పనులను శరవేగంతో పూర్తి చేస్తాం

ఎస్. ఎల్.బి.సి టన్నెల్ పూర్తికి ప్రభుత్వం సన్నద్ధమౌతుందని రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై

Read More
Andhra PradeshHome Page Slider

ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కనాలి: సీఎం

ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కంటేనే జనాభా సమతుల్యత ఉంటుందని CM చంద్రబాబు అన్నారు. ‘కొన్ని దేశాలు జనాభా తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చదువుకున్న యువత పిల్లల్ని

Read More
Andhra PradeshHome Page Slider

2025లో ఎన్నికలు వస్తాయి.. జగన్ మళ్లీ సీఎం అవుతారు..

తొలి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై తప్పుడు

Read More
Home Page SliderTelangana

ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ సేవలు

టీజీఎస్ ఆర్టీసీ బస్సు కండక్టర్ కు ఊరట లభించనుంది. ఆర్టీసీ ప్రయాణికుల కోసం త్వరలో క్యూఆర్ చెల్లింపులు అందుబాటులోకి రానుంది. దీంతో కండక్టర్లకు చిల్లర విషయంలో తలెత్తే

Read More
Home Page SliderNational

నక్సల్స్ కు అమిత్ షా వార్నింగ్..

హింసను వీడి ఆయుధాలు అప్పగించాలని, నక్సల్స్ సరెండర్ కావాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఒక వేళ నక్సల్స్ లొంగిపోని పక్షంలో.. ఎరివేత

Read More
Andhra PradeshHome Page Slider

కత్తెర కోసం తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..

అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ లీడర్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కత్తెర కోసం టీడీపీ నాయకులు కొట్టుకోవడంతో

Read More
Andhra PradeshHome Page Slider

మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన లెజెండరీ నటుడు

దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి

Read More
Home Page SliderTelangana

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్ ను

Read More