Author: sameer Mohd

Home Page SliderTelangana

ఫ్రస్టేషన్ లో ఉన్న కేటీఆర్ మైండ్ దొబ్బింది..

అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్ ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడుతున్నాడని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బిఆర్ఎస్ పార్టీ

Read More
Home Page SliderTelangana

ఢీకొన్న లారీలు.. క్యాబిన్లలో ఇరుక్కున్న డ్రైవర్లు

మహబూబాబాద్ ఇల్లందు రహదారిపై అర్ధరాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోవడంతో నాలుగు గంటలపాటు రెస్క్యూ చేసి పోలీసులు వారిని

Read More
Home Page SliderTelangana

ఎట్టి పరిస్థితిలో భూసేకరణ ఆగదు..

లగచర్లలో భూసేకరణ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

Read More
Home Page SliderNational

ఎయిర్ పోర్ట్ లో భారీ డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి రూ.29.28 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్

Read More
News

ప్రస్తుతం స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి తదుపరి ప్రధాని రావడానికి ఇంకెంత కాలం పడుతుందని

Read More
Home Page SliderInternational

జో బైడెన్‌ కంటతడి.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి.. రెండోసారి వైట్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ నాలుగేళ్ల పదవీకాలాన్ని

Read More
Home Page SliderNational

మళ్లీ మణిపూర్ లో చెలరేగిన హింస.. 10 మంది హతం

మణిపూర్ లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనలతో సోమవారం నుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించకుండాపోయారు. వారిని గుర్తించేందుకు భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.

Read More
Home Page SliderTelangana

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తీర్పు రిజర్వు

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టులో ఇవాళ విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ పై వాదనలు విన్న సీజే ధర్మాసనం..

Read More
Home Page SliderNational

నష్టాల్లో స్టాక్ మార్కెట్

నేడు భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 820.97 పాయింట్ల నష్టంతో 78,675 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 257.85 పాయింట్ల నష్టంతో 23,883

Read More
Andhra PradeshHome Page Slider

అసెంబ్లీ ఫుడ్ పై ఎమ్మెల్యేల ఫిర్యాదు.. కాంట్రాక్టర్ మార్పు

అసెంబ్లీకి ఫుడ్ సరఫరా చేసే కాంట్రాక్టర్ ను ఇవాళ మార్చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీలో భోజనంపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులపై

Read More