Author: sameer Mohd

Home Page SliderNational

నష్టాల్లో మార్కెట్..

వరుసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్ కు నష్టాలు తప్పలేదు. అమ్మకాల ఒత్తిడి ఇవాళ కూడా కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ,

Read More
Home Page SliderTelangana

రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించేందుకు ఆయన కుట్ర పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం

Read More
Home Page SliderTelangana

ఆలయంలో మంటలు.. పూజారికి గాయాలు

నల్గొండ జిల్లా నకిరేకల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గర్భగుడి దీపంలో ఆలయ పూజారి నూనెకు బదులుగా పెట్రోల్ పోశాడు. దీంతో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. మంటలకు

Read More
Home Page SliderNational

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అరవింద్ కేజ్రివాల్ దంపతులకు వేదపండితులు

Read More
Home Page SliderInternational

నేను క్షేమంగానే ఉన్నా

ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై పుకార్లు వస్తున్నాయి. ఆమె బరువు తగ్గారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రోనాట్

Read More
Home Page SliderTelangana

క్రూరంగా కుక్కల్ని కొట్టి చంపారు..

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఆకతాయిలు క్రూరంగా ప్రవర్తించారు. వీధికుక్కలపై కర్రలతో దాడిచేసి చంపి పైశాచిక ఆనందం పొందారు. నాలుగు శునకాలను బంధించి కర్రలతో

Read More
Home Page SliderTelangana

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో అవార్డు

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తన అద్భుతమైన డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ‘సౌదీ ఎయిర్ పోర్ట్ ఎగ్జిబిషన్-2024′ సందర్భంగా ప్రతిష్టాత్మక ‘ఎయిర్ పోర్ట్

Read More
News

కేటీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లావ్? ఎవరికోసం వెళ్లావ్?

కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లావ్? ఎవరికోసం వెళ్లావ్? ఎవరిని కలిశావ్? ఏం చేద్దామనుకుంటున్నావ్ అని ప్రశ్నించారు. నీవు

Read More
Home Page SliderTelangana

లగచర్ల ఘటనపై సీఎం బాధ్యత వహించాలి..

లగచర్ల గ్రామంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇవాళ

Read More
Home Page SliderNational

స్కూల్ బస్సులో మంటలు.. ప్రాణాలను కాపాడిన డ్రైవర్

చిల్డ్రన్స్ డే రోజున ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో పిల్లలతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read More