Author: sameer Mohd

Home Page SliderNational

అసదుద్దీన్ పిటిషన్ పై విచారణ వాయిదా

దేశ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991ను అమలు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై చీఫ్ జస్టిస్

Read More
Home Page SliderNational

ప్రముఖ క్రికెటర్ కు సీఐడీ నోటీసులు

భారత క్రికెటర్ కు గుజరాత్ సీఐడీ విభాగం నోటీసులు జారీ చేసింది. 450 కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయనను విచారించనున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. గుజరాత్ టైటాన్స్ క్రికెట్

Read More
Home Page SliderTelangana

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా..

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, ఆ మేరకు పార్టీ కార్యకర్తలు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్నారు.

Read More
Home Page SliderNational

నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసు పై బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే హేమా తనపై నమోదైన

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీకి రానున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. ఏపీలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సమాచారం. ఎన్టీపీసీ

Read More
Home Page SliderInternational

కాల్పులతో వణికిపోతున్న అగ్రరాజ్యం..

న్యూ ఇయర్ వేళ పేలుళ్లు, కాల్పులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. న్యూ ఆర్లీన్స్ లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు వాహనంతో బీభత్సం సృష్టించాడు.

Read More
Andhra PradeshHome Page Slider

మంటల్లో దివాకర్ ట్రావెల్ బస్సు

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమైంది. ఈ బస్సు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందింది. మొత్తం

Read More
Andhra PradeshHome Page Slider

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలపై చర్చ

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అమరావతిలో రూ.2,723 కోట్లతో చేపట్టనున్న

Read More
Andhra PradeshHome Page Slider

న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని సూసైడ్

స్నేహితురాలు న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్పలేదని ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన అనంతపురంలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో జరిగింది.

Read More