Author: sameer Mohd

Home Page SliderTelangana

డీఎస్సీ అభ్యర్థుల ధర్నా

తమకు ఉద్యోగ పోస్టింగ్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 డీఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 9 తెచ్చి కేబినెట్ అప్రూవల్

Read More
Home Page SliderTelangana

ఆ కళాశాలకు 3 రోజులు సెలవులు

మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ హాస్టళ్లలోని బాత్రూంలలో వీడియోలు చిత్రీకరించారంటూ విద్యార్థినులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని పోలీసులు

Read More
Andhra PradeshHome Page Slider

పుష్ప ఎఫెక్ట్.. మద్యం అక్రమ రవాణా.. ముఠా అరెస్ట్..

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు

Read More
Home Page SliderNational

సావర్కర్ పేరు వద్దు.. మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి

ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలో నిర్మించనున్న ఓ కళాశాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. నజాఫ్ గఢ్ లో రూ. 140 కోట్లతో కళాశాల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ

Read More
Home Page SliderInternational

అమెరికాలో ఘోర ప్రమాదం.. బిల్డింగ్ రూఫ్ టాప్ పై కూలిన విమానం

ఇటీవల దక్షిణకొరియా, కజకిస్తాన్ లలో వరుసగా జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలను మరువక ముందే అమెరికాలో మరో ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్న

Read More
Home Page SliderNational

రైలు పట్టాలపై పబ్ జీ గేమ్.. గాలిలో కలిసిన టీనేజర్ల ప్రాణాలు

బీహార్ రాష్ట్రంలో ఓ ఆట పిచ్చి ముగ్గురు టీనేజర్ల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్

Read More
Home Page SliderTelangana

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీని చేస్తారా..?

అధికారం పోయాక బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం మొసలి కన్నీరు కారుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీసీని బీఆర్ఎస్

Read More
Home Page SliderNational

భారత ఆటగాళ్ల తీరుపై హెడ్ కోచ్ తీవ్ర అసంతృప్తి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో టీమిండియా ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే జట్టులో సీనియర్ ఆటగాళ్ల తీరుపై హెడ్

Read More
Andhra PradeshHome Page Slider

మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్రాల పర్యటన

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పథకం అమలుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రాల పర్యటనకు

Read More
Andhra PradeshHome Page Slider

చంద్రగిరిలో జల్లికట్టు

తిరుపతి చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో జల్లికట్టు నిర్వహించారు. పరిసరాల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పశువులను తీసుకొచ్చారు. వీటికి కొమ్ములు చెలిగి, రంగులు వేసి కొప్పులను తొడిగారు.

Read More