Author: Ismail Shaik

Breaking Newshome page sliderHome Page SliderTelangana

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రఘునందన్ రావు హాట్ కామెంట్స్

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNationalNews

లోకేశ్ స్పైసీ ట్వీట్‌కు ఖర్గే కౌంటర్

అమరావతి‌: పెట్టుబడుల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మంత్రి నారా లోకేశ్ చేసిన “స్పైసీ ట్వీట్” రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్‌కు కర్ణాటక ఐటీ మంత్రి

Read More
home page sliderHome Page SliderNews

300 శాతం పైగా లాభంతో అదరగొట్టిన సావరిన్ బాండ్స్

ఇంటర్నెట్ డెస్క్ : బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లోహం రూపంలో బంగారం కొనడం ద్వారా పెట్టుబడులు పెట్టేవారి కోసం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్స్

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsTelangana

BC రిజర్వేషన్లపై కీలక చర్చ – సీఎం రేవంత్ సర్కార్‌లో తుది నిర్ణయం దిశగా!

హైదరాబాద్‌: BC రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై కీలక ప్రతిపాదనలపై చర్చించినట్లు

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsPolitics

మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

నల్లగొండ‌: మంత్రి పదవి దక్కకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీపై ఆగ్రహంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో

Read More
Editorial Newshome page sliderHome Page SliderNewsTelangana

హైకోర్టు లో బీఆర్ఎస్ కు చుక్కెదురు

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందంటూ బీఆర్ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderPolitics

కర్ణాటక మంత్రి వ్యాఖ్యలకు AP మంత్రి లోకేశ్ కౌంటర్

కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ఏపీ ప్రభుత్వం గూగుల్‌కు రూ.22,000 కోట్లు రాయితీలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం, “అందుకే ఆ రాష్ట్రంలో

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

శ్రీశైల మల్లన్న సేవలో ప్రధాని మోదీ..వెంట చంద్రబాబు, పవన్ కళ్యాణ్

శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొలువైన ఆదిదేవుడు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ కర్నూలు నుండి

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNews

ఏపీలో భారీగా పేరుకుపోతున్న చెత్త.. .ప్రభుత్వం ఏం చేస్తోందంటే

అమరావతి : ఏపీలో చెత్త లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఎందుకంటే భారత దేశం మొత్తం చెత్తలో ఏపీ వాటా దాదాపు 15 శాతం

Read More
home page sliderHome Page SliderPoliticsTelangana

డెక్కన్ సిమెంటు వివాదానికి తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్

డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. “ఆ విషయం

Read More