Author: Ismail Shaik

Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

తిరుపతి రెడ్డిని ప్రశ్నించిన జేఏసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొడంగల్ నియోజకవర్గ కేంద్రానికి

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

కర్నూలు బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశాలు

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదానికి కారణాలపై స్పష్టత రావడానికి అధికారులు సమగ్రంగా

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఉదయం నుంచే వర్షం విస్తారంగా పడుతోంది. ఈ

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

రెండు రోజుల పాటు మెగా జాబ్ మేళా :ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ : నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో ఆయన నియోజకవర్గం హుజూర్‌ నగర్‌ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

విజయవాడ MP చిన్ని–తిరువూరు MLA కొలికపూడి వివాదం ముదురుతోంది

విజయవాడ MP చిన్ని మరియు తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు బహిరంగంగా ముదురుతున్నాయి. కొలికపూడి గెలుపు కోసం తాను ₹18 కోట్లు ఖర్చు చేశానని,

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర విచారం

కర్నూలు సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన

Read More
accidentAndhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల్ని బలిగొంటున్నాయి

ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులు మళ్లీ మృత్యు శకటాలుగా మారాయి. ప్రయాణికుల భద్రతను పట్టించుకోకపోవడంతో మరొకసారి విషాదం చోటుచేసుకుంది. ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20కి పైగా

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

బీఆర్ఎస్ నాయకులకు గులాబీబాస్ దిశానిర్దేశం

బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ కీలక నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ వ్యూహం,

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

పంచాయతీ సంస్కరణల ఫలితాలు ప్రజలకు చేరేలా చూడాలి

రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి కీలక

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త కొలువులు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లను నియమించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌

Read More