పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యాన్ని ధ్వజమెత్తిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో పత్తి కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
Read More