శంషాబాద్లో బాంబు బెదిరింపులు..
శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయ్ పూర్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ సమాచారం అందింది. దీనితో విమానాశ్రయం మొత్తం అలెర్టయ్యింది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి రాజస్థాన్లోని ఉదయపూర్కు
Read Moreశంషాబాద్ విమానాశ్రయంలో ఉదయ్ పూర్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ సమాచారం అందింది. దీనితో విమానాశ్రయం మొత్తం అలెర్టయ్యింది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి రాజస్థాన్లోని ఉదయపూర్కు
Read Moreకశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిని మరువక ముందే పాకిస్థాన్ మరో బరితెగింపు చర్యలకు పాల్పడింది. భారత్ కఠిన ఆంక్షలు ఆదేశించిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా క్షిపణి పరీక్షలకు సిద్ధమయ్యింది.
Read Moreచీటింగ్ కేసులో అఘోరీ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చేవెళ్ల కోర్టులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, అతనిని సంగారెడ్డి జైలుకు
Read More‘ఐ కిల్ యూ, మిమ్మల్ని చంపేస్తామంటూ’ భారత క్రికెట్ హెడ్ కోచ్ గంభీర్కు రెండు మెయిల్స్ వచ్చాయి. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ
Read Moreతమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతనికి మంత్రి పదవి కావాలా..బెయిల్ కావాలా తేల్చుకోమంటూ ఆప్షన్ ఇచ్చింది. 2023లో ఈడీ ఆయనను నగదు మోసం
Read Moreపహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తం ఉందని తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. దీనితో పాకిస్తాన్పై కొన్ని
Read Moreటర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్ భారీ భూకంపంతో విలవిల్లాడింది. ఇస్తాంబుల్కి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్
Read Moreహైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన కుమార్తెలతో కలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించడం విశేషం. తన కుమార్తెలు లీషా
Read Moreకశ్మీర్లోని పహల్గాం వద్ద బైసరన్ లోయలో ఉగ్రదాడి బాధితులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఈ ఘటనతో వణికిపోయిన పర్యాటకులు వారి
Read Moreహైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు బాగ్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంటలో ప్రత్యేక పూజలు చేసి, అభివృద్ధి పనులను ప్రారంభించారు. వచ్చే బతుకమ్మ పండుగ నాటి కల్లా
Read More