మండుటెండలో రిక్షా తొక్కిన మంత్రి..
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు రిక్షా కార్మికులతో కలిసి మండుటెండలో 4 కిలోమీటర్లు రిక్షా తొక్కారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో మే డే సందర్భంగా వేడుకలు
Read Moreఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు రిక్షా కార్మికులతో కలిసి మండుటెండలో 4 కిలోమీటర్లు రిక్షా తొక్కారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో మే డే సందర్భంగా వేడుకలు
Read Moreఒక పిటిషన్పై సుప్రీంకోర్టు పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వెల్లడించింది. పహల్గాం బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపిన కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ధర్మాసనం ఇలా
Read Moreఇజ్రాయెల్లోని జెరూసలెం శివారులోని కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ఈ కార్చిచ్చుతో
Read Moreభారత్లో ఉంటున్న పాక్ పౌరులకు కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌరులు వీలైనంత తొందరలో దేశం విడిచి వెళ్లిపోవాలని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే
Read Moreబంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ పసిడి ప్రియులను ఊరిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిపోయి, 10 గ్రాముల ధర రూ. లక్ష దాటిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు
Read More11 ఏళ్ల తమ బాలుడిని ట్యూషన్ టీచర్(23) కిడ్నాప్ చేసిందంటూ కేస్ పెట్టారు గుజరాత్లోని సూరత్కు చెందిన ఆ బాలుడి తండ్రి. దీనితో కేసు నమోదు చేసి,
Read Moreఐపీఎల్ 2025లో మొట్టమొదటిగా ఇంటిదారి పట్టిన టీమ్గా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మరోసారి చెన్నై ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో చెన్నై
Read Moreకేంద్రం కగార్ ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మంత్రి సీతక్క డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై వ్యవహరిస్తున్న పద్దతేం బాగోలేదన్నారు. కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, కేంద్ర
Read Moreభారత్ ప్రతీకారచర్యల నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమాయక పర్యాటకులపై ఉగ్రదాడికి ఉసిగొల్పిన పాక్ భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అని భయపడుతోంది. ఈ నేపథ్యంలో
Read Moreఢిల్లీలోని పాఠశాలల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. చట్టవిరుద్ధంగా ఫీజులు పెంచితే స్కూల్స్ మూతబడతాయని, అలాంటి పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని
Read More