Author: sri harini

Home Page Sliderindia-pak warNationalNews Alert

పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్..

ఆపరేషన్ సింధూర్‌ను దేశానికి గొప్ప విజయంగా భావిస్తున్నామని, అందుకే దీనిని తమ మదర్సాల సిలబస్‌లో చేర్చామని, ఉత్తరాఖండ్ రాష్ట్ర మదర్సాల విద్యాబోర్డు ఛైర్మన్ ముఫ్రీ షామున్ ఖాస్మి

Read More
Andhra PradeshHome Page SliderPolitics

ఇక రేషన్ షాపుల ముందు పడిగాపులే..

ఏపీ ప్రజలకు రేషన్ కోసం పాత రోజులు రానున్నాయి. ఇంటి వద్దకే రేషన్ పద్దతికి స్వస్తి చెప్పి, ఇకపై రేషన్ షాపుల్లోనే రేషన్ ఇస్తామంటూ నిర్ణయించింది.. 65

Read More
Home Page SliderInternationalNewsNews AlertPoliticsTrending Today

గాజాపై ఆందోళన..రెండ్రోజుల్లో 14 వేల మంది పిల్లలకు మృత్యుగండం..

గాజాలోని పిల్లలు, మహిళల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ చేస్తున్న భయంకర దాడులతో గాజాలో నరకం అనుభవిస్తున్నారు సామాన్య ప్రజలు. గాజాను అన్నివైపులా చుట్టుముట్టిన

Read More
crimeHome Page SliderNews AlertTelanganatelangana,viral

పోలీస్ వాహనాల ‘ఫాస్టాగ్‌’లు మాయం..ఇంటి దొంగ పనే..

హైదరాబాద్‌లో ఇటీవల పోలీస్ వాహన డ్రైవర్‌గా ఉద్యోగం వచ్చిన వ్యక్తి డిపార్ట్‌మెంట్‌కే షాక్ ఇచ్చాడు. నిస్సార్ మైమద్ అనే కానిస్టేబుల్ పోలీస్ వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్లను దొంగిలించి

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

కర్ణాటక నుండి ఏపీకి కుంకీ ఏనుగులు..ఎందుకంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం ఏపీకి కుంకీ ఏనుగులను పంపడానికి అంగీకరించింది. రేపే కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రానున్నాయని వాటి

Read More
Andhra PradeshHome Page SliderNews AlertPolitics

‘మంత్రులెవ్వరూ ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దు’..చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం స్కామ్ విషయంలో విచారణ కొనసాగుతోందని, ఈ విషయంలో మంత్రులెవ్వరూ జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పాలన చట్టబద్దంగా జరుగుతోందని,

Read More
Home Page SliderLifestyleNationalNews Alertviral

7 నెలల్లో 25 మందితో పెళ్లి..కిలాడీ లేడీ ఏం చేసిందంటే..

అనూరాధా పాశ్వాన్ అనే కిలాడీ లేడీ 7 నెలల వ్యవధిలోనే 25మందిని వివాహం చేసుకుని కోట్లు కొల్లగొట్టింది. ఈ నిత్యపెళ్లికూతురిని ప్లాన్ చేసి వల వేసి పట్టుకున్నారు

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganaviral

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత..

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆ మండలంలో మా పార్టీ అభివృద్ధి చేసిందంటే, మాపార్టీ అభివృద్ధి చేసిందంటూ

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNews AlertPolitics

‘ఇప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు ఫుట్‌బాల్ తన్నిన్నట్లు తంతారు..జగన్

‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పరిపాలనతో విసిగిపోయారని, ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే ప్రజలు ఫుట్‌బాల్ తన్నిన్నట్లు తంతారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. నేడు

Read More
Home Page SliderPoliticsTelanganatelangana,

కేసీఆర్‌కు షాక్..

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విషయంలో షాక్ తగిలింది. విచారణకు రమ్మంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం

Read More